భారతీయ జనతా పార్టీ కమిటీ ఎన్నిక

భారతీయ జనతా పార్టీ కమిటీ ఎన్నిక

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

  ఈరోజు  భారతీయ జనతా పార్టీ నారాయణపేట పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్ పట్టణ కమిటీని 11 గురు సభ్యులు మరియు 40 కార్యవర్గ సభ్యులతో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ  సమక్షంలో ప్రకటించబడడం జరిగింది.ప్రధాన కార్యదర్శులుగా వడ్డె దత్తు, నక్క సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా పరిగి శ్రీనివాసరెడ్డి, సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు, హనుమంతరావు చామకూర, చలపతి యాదవ్ లను మరియు కార్యదర్శులుగా బాబు మేస్త్రి, జయశ్రీ విజయ నవలె, మొగులప్ప యాదవ్, కే రాఘవేంద్ర పళ్ళ మరియు కోశాధికారిగా కల్పన రఘురామయ్య గౌడ్ లను ముఖ్య కమిటీ సభ్యులుగా మరియు కార్యవర్గ  సభ్యులుగా ఉమాకాంత్, మాలే మల్లేష్, పోలమోల్ల అంజి, నీలి రవి, కురువ శీను, భీమ్ రాజ్, ఉషన్న యాదవ్,అన్వేష్, ఆకుల సత్యనారాయణ, సతీష్ సింగర్ బేస్,రాట్నం శీను, చంద్రశేఖర్ పళ్ళ తదితరులను ఎన్నుకోవడం జరిగింది 
నూతనంగా ప్రకటించబడిన కమిటీ సభ్యులను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ మాట్లాడుతూ  రాబోవు మున్సిపల్ ఎలక్షన్లలో పేట మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందుకుగాను సభ్యులందరూ తమ తమ వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు వెళ్లేలా పాటుపడాలని సూచించారు మరియు లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ మాట్లాడుతూ మన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. నారాయణపేట పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్ పట్టణ కమిటీని 11 గురు సభ్యులు మరియు 40 కార్యవర్గ సభ్యులతో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ  సమక్షంలో ప్రకటించబడడం జరిగింది.ప్రధాన కార్యదర్శులుగా వడ్డె దత్తు, నక్క సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా పరిగి శ్రీనివాసరెడ్డి, సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు, హనుమంతరావు చామకూర, చలపతి యాదవ్ లను మరియు కార్యదర్శులుగా బాబు మేస్త్రి, జయశ్రీ విజయ నవలె, మొగులప్ప యాదవ్, కే రాఘవేంద్ర పళ్ళ మరియు కోశాధికారిగా కల్పన రఘురామయ్య గౌడ్ లను ముఖ్య కమిటీ సభ్యులుగా మరియు కార్యవర్గ  సభ్యులుగా ఉమాకాంత్, మాలే మల్లేష్, పోలమోల్ల అంజి, నీలి రవి, కురువ శీను, భీమ్ రాజ్, ఉషన్న యాదవ్,అన్వేష్, ఆకుల సత్యనారాయణ, సతీష్ సింగర్ బేస్,రాట్నం శీను, చంద్రశేఖర్ పళ్ళ తదితరులను ఎన్నుకోవడం జరిగింది 
నూతనంగా ప్రకటించబడిన కమిటీ సభ్యులను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్  మాట్లాడుతూ  రాబోవు మున్సిపల్ ఎలక్షన్లలో పేట మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందుకుగాను సభ్యులందరూ తమ తమ వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు వెళ్లేలా పాటుపడాలని సూచించారు మరియు లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ మాట్లాడుతూ మన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌ భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌
దేవ‌ర‌కొండ రూర‌ల్‌, జూన్ 18 : భూ నిర్వాసితుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్...
ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి
స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌
ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక
గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్
రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్
మార్పు కోసం.. ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ షూటింగ్‌ షురూ