రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం
విదేశాల్లో విద్య అభ్యాసం కోసం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ &ఏ ఎం పి; నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ల్యాప్ ట్యాప్ స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసిన ఆర్జీఐఏ పోలీసులు
నమస్తే భరత్ , రాజేంద్రనగర్, జూన్ 03. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ముఠాను కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎంపి నకిలీ డిగ్రీసర్టిఫికెట్లు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని శంషాబాద్ ఆర్జేఏ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆర్జిఐ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూతేదీ 01-06-2025 న పకీరు గోపాల్ రెడ్డి, వయస్సు: 28 సంవత్సరాలు ను డల్లాస్ ఎయిర్పోర్టు (యు ఎస్ ఏ) ఇమ్మిగ్రేషన్ అధికారులు డిపోర్ట్ చేయడం జరిగిందని అతను తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన క్రమంలో, హైదరాబాదులోని ఆర్జీఐఏలో ఇమిగ్రేషన్ అధికారి విచారణలో తన అకడమిక్ నిష్పత్తి బలహీనంగా ఉండటంతో, చదువు కొనసాగించేందుకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు ధనలక్ష్మి ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ప్లాట్ నం. 588, బి.డి. టీచర్స కాలనీ, బి.ఎన్. రెడ్డి నగర్, హైదరాబాద్ నుండి పొందినట్లు వెల్లడించడం తో ఆర్జీఐఏ ఇమిగ్రేషన్ అధికారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు.ఏ -1: కాతోజు అశోక్ తండ్రి రామా చారి, వయస్సు: 29 సంవత్సరాలు, వృత్తి: మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ ధనలక్ష్మి ఓవర్ సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ), కులం: బీసీ (వడ్ల), నివాసం: టీచర్స్ కాలనీ, బి. న్. రెడ్డి నగర్, హస్తినాపురం, రంగా రెడ్డి జిల్లా, No నల్గొండ జిల్లా,ఏ -2: పకీరు గోపాల్ రెడ్డి తండ్రి బుచ్చి రెడ్డి, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: స్టూడెంట్, కులం: ఓ సి (రెడ్డి), నివాసం: పారేపల్లి గూడెం గ్రామం, నల్గొండ మండలం జిల్లా చెందినవారని వీరు నుంచి మధురై కామరాజ్ యూనివర్సిటీ కి సంబందించిన 13 వ్యక్తుల పేర్లతోకలిగి ఉన్న నకిలీ మార్కుల దృవపత్రాలు (కన్సలిడేటెడ్ మార్క్స్ స్టేట్మెంట్స్, ప్రోవిషనల్ సర్టిఫికెట్స్, సెమిస్టర్ మార్క్స్ స్టేట్మెంట్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్స్, రికామెండేషన్ లెటర్స్ ఇన్ ది నేమ్ &కొటేషన్;శ్రీ హయాగ్రీవా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ&కొటేషన్; అండ్ టూ హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ సర్టిఫికెట్స్)-) ఉస్మానియా యూనివర్సిటీ కి సంబందించిన 04 గురు వ్యక్తుల పేర్లతో కలిగి ఉన్న నకిలీ మార్కుల దృవపత్రాలు (కన్సలిడేటెడ్ మార్క్స్ స్టేట్మెంట్స్, ప్రోవిషనల్ సర్టిఫికెట్స్, సెమిస్టర్ మార్క్స్ స్టేట్మెంట్స్, ఎస్తేటిక్ సర్టిఫికెట్స్, రికామెండేషన్ లెటర్స్ ఇన్ ది నేమ్ "యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సస్&కొటేషన్; అండ్ టూ హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ సర్టిఫికెట్స్) - 34 ఈ క్రింది వస్తువులను సీజ్ చేయడం జరిగినదని తెలిపారు. అదే విదంగా ఫినోవా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ స్టాంపు, ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్.ఆర్. నగర్ బ్రాంచ్ స్టాంపు, ఎస్ఎస్ఓసీ ఇంటీరియర్స్ స్టాంపు,శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాంపు,. అఫైండ్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై స్టాంపు,. అదెప్ట్ లాగ్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ స్టాంపు, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ పాస్బుక్ – ఖాతా సంఖ్య: 24650100003023,బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్ పాస్బుక్ - ఖాతా సంఖ్య: 25390100014078 10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ - ఖాతా సంఖ్య: 39031589331 11. ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ - మోడల్: క్సల్ 28, ఆపిల్ ల్యాప్టాప్ - మోడల్: ఏ 1466, లెనోవో ల్యాప్టాప్ – నలుపు రంగు 14. నగదు రూ. 10,00,000/- ఐఫోన్ 12 – జియో సిమ్,వన్ ప్లస్ మొబైల్ - ఎయిర్టెల్ సిమ్తో 17. రెడ్మీ మొబైల్ - నలుపు రంగు రెడ్మీ మొబైల్ - లైట్ బ్లూ రంగు,ఏ -1, ధనలష్మి ఓవర్స్యాస్ 3 అబ్రాడ్ స్టడీ అండ్ వీసా కన్సల్టెన్సీ, టీచర్స్ కాలనీ, బి ఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్ నందు గత 05 సంవత్సరాల (డిసెంబర్ 2020) నుండి కొనసాగిస్తున్నాడని. 2021 సంవత్సరంలో కేరళ కు చెందిన నకిలీ డిగ్రీ స్టడీ సర్టిఫికెట్స్ ను తయారు చేసి పంపించే వ్యక్తి తో పరిచయం ఏర్పడడడం తో. విదేశాలలో చదవలనే కోరిక ఉండి, అకడమిక్ లో బలహీనంగా ఉన్న తన కన్సల్టెన్సీకి వచ్చే విద్యార్థులకు ఏ -1 ఒకరికి రూ. 80,000/- నుండి 1,00,000/- వరకు డబ్బులు తీసుకొని అందులో 30,000/- రూపాయలు కేరళ వ్యక్తి కి ఇచ్చేవాడన్నారు. ఆ కేరళ వ్యక్తి నకిలీ సహకారంతో నకిలీ ఎక్స్పీరియన్స సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తయారు చేసి విదేశాలకు పంపుతున్నాడని. అధె క్రమంలో ఏ -2, ఆగస్టు 2021 లో ఏ - 1 ను కలువగ అతను Rs. 80,000/- రూపాయలు తీసుకొని తమిళనాడు కు చెందిన మదురై కామరాజ్ యూనివర్సిటీ బి.స్సీ కంప్యూటర్ సైన్స్ ఫేక్, డిగ్రీ సర్టిఫికెట్స్ లను 2015-2018 లో పూర్తిఅయినట్లు ఇచ్చాడని. దాని సహకారంతో A-2 కు మిసరి, యు ఎస్ ఏ లోని వెబ్సైటర్ యూనివర్సిటీ లో అడ్మిషన్ వచ్చిందని తెలిపారు. రెండు సంవత్సరాలకు కాలేజ్ fee 28,000/- డాలర్స్ (ఇండియన్ రూపాయలు సుమారు 22,00,000/-). కట్టి తేది 28.09.2023 నాడు నేను USA కి వెళ్ళి అక్కడ కాలేజీ నందు 15 నెలలు చదువుకున్నాడు. అతను గత 05 నెలల క్రిందట మళ్ళీ ఇండియా కు వచ్చి తిరుగు ప్రయాణంలో డల్లాస్ ఎయిర్పోర్టు (యు ఎస్ ఏ)లో, ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ లో అధికారులు, ఏ -2 స్టేటస్ ను “సేవిస్ ” (స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజి విసిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం) వెబ్సైటు లోగల వెబ్సైటర్ యూనివర్సిటీ లో చూడగా అతను స్టేటస్ ఇనాక్టివ్ గా ఉండడంతో డిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. అతను తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు రావడంతో, ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారి విచారించి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు వల్లనే ఏ -2 యు ఎస్ ఏ స్టూడెంట్ వీసా పొందినట్లు నిర్ధారించినారు. ఏ -1, 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 15 మంది విద్యార్థులను పంపించాడనిదర్యాప్తులో బాగంగా ఏ -1 ని అదుపులోకి తీసుకొని పైన తెలిపిన నకిలీ మార్కుల దృవపత్రాలు, నగదు Rs. 10,00,000/- రూపాయలు ఇతర వస్తువులు స్వాదినం చేసుకోవడం జరిగిందన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

