వర్షానికి సైతం లెక్కచేయకుండా రెండోవ వార్డు సమస్యలను తెలుసుకున్న 

వర్షానికి సైతం లెక్కచేయకుండా రెండోవ వార్డు సమస్యలను తెలుసుకున్న 

 

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 19:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ రెండో వార్డులో వర్షానికి సైతం లెక్కచేయకుండా స్థానిక నాయకులతో కలిసి రెండవ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజల సంక్షేమం మరియు పట్టణాభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.అలాగే, మెరుగైన రవాణా సౌకర్యం, సుఖవంతమైన ప్రయాణ వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని,  షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా  రెండవ వార్డుల్లో పర్యటించి, శానిటేషన్ పరిస్థితులు, రోడ్ల స్థితిగతులను పరిశీలించి, ప్రజా సమస్యలపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య మాజీ కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ నేతలు చెంది తిరుపతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,బచ్చలి నరేష్,అందే మోహన్ ముదిరాజ్, బచ్చలి రమేష్, ఖదీర్, రమేష్ గౌడ్, మాధవలు యాదవ్,శ్రీను నాయక్, మురళీమోహన్ మసూద్ ఖాన్ రవితేజ,శంకర్, శంకర్,భగవాన్ దాస్, మంగ అశోక్, మంగ మధు, తిరుపతి గౌడ్,ముబారక్ అలీ ఖాన్, యాదగిరి,మహబూబ్,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Error on ReusableComponentWidget

Latest News

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి.అభిమానుల మధ్య ఘనంగా పేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.వెనుకబడిన ఈ ప్రాంతం
నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న
సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి
ఆగమరిస్తే అంతే సంగతి 
జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు.
దోమలు నివారణకు జాగ్రత్తలు పాటించాలి:
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం