జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మగాని వశిస్ట్ గౌడ్.

జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మగాని వశిస్ట్ గౌడ్.

నమస్తే భారత్ :-మహబూబాబాద్ : జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన జర్నలిస్టు ఉమ్మగాని మధు - కృష్ణవేణి ల కుమారుడు వశిస్ట్ గౌడ్ 98.22 శాతంతో అత్యున్నత ప్రతిభ కనపరిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 7300 సాధించి జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించిన పట్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. జేఈఈ లో  మంచిర్యాంకు సాధించిన వశిష్ట కు మార్గదర్శి బీఈడీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్ కుమార్, కిసాన్ పరివార్ సీఈవో, బహుజనవాది డాక్టర్ వివేక్, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి, గిరి, శేఖర్, పల్లె శ్రీనివాస్, బండారి జ్ఞానేందర్ తదితరులు ప్రత్యేక  అభినందనలు తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...
టూరిస్టులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి 
భూ భారతి చట్టంతో పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
రుణాల మంజూరిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయండి 
ఒక్కటైన గళాలు – ఉగ్రవాదానికి గట్టి సమాధానం!
వరంగల్ సభకుతరలిరండి గులాబీ జెండాను ఎత్తండి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి