పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
On
మరికల్ మండలం / నమస్తే భారత్
మరికల్ పట్టణ కేంద్రంలో దాసరి యువరాజు s/o శాంతన్న, అశోక్ నగర్ కు చెందిన వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో పిడిఎస్ రైస్ సేకరించి ఆత్మకూరుకు తీసుకువెళ్లడానికి ఉండగా పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరికల్ పోలీసులు దాడులు నిర్వహించి 5.50 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి డిటి పంచనామానంతరం యువరాజు పై కేసు నమోదు చేయడం జరిగిందని మరికల్ ఎస్సై రాము తెలిపారు.
Tags
Related Posts
Latest News
12 Nov 2025 09:16:11
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
