<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/navaratri/tag-954" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>Navaratri - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/954/rss</link>
                <description>Navaratri RSS Feed</description>
                
                            <item>
                <title>బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(246,0,255);"><strong>కాంగ్రెస్ బాకీ కార్డు పట్ల ప్రజలకు క్లుప్తంగా వివరించాలి</strong></span></li>
<li><span style="color:rgb(246,0,255);"><strong>రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మరల కోరుకుంటున్నారు</strong></span></li>
<li><span style="color:rgb(246,0,255);"><strong>ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు గట్టిగా కష్టపడాలి</strong></span></li>
<li><span style="color:rgb(246,0,255);"><strong>స్థానిక ఎన్నికల్లో భారీగా గులాబీ జెండా ఎగరడం ఖాయం</strong></span></li>
<li><span style="color:rgb(246,0,255);"><strong>చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం</strong></span></li>
<li><span style="color:rgb(246,0,255);"><strong>బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/batukamma-sarees-in-congress-rule/article-3103"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img_20251002_095520.jpg" alt=""></a><br /><p>రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద మొత్తంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేల ప్రతి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు గట్టిగా పని చేయాలని చేవెళ్ల చెల్లమ్మగా పేరుగాంచిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సీసీఎంఎస్ చైర్మన్ పట్లోల్ల కృష్ణారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251002-wa0011.jpg" alt="IMG-20251002-WA0011" width="1128" height="752"></img></p>
<p>ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనతోనే రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేలా పాలన కొనసాగుతుందని, ఏ పార్టీతో రాష్ట్రం సుభిక్షంగా కొనసాగిందో అనే విషయం రాష్ట్ర ప్రజలకు గ్రహిస్తూనే ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనే మాట ఏమిటంటే అబద్ధపు మాటలు విని కెసిఆర్ ను దూరం చేసుకున్నామని ప్రజలు ఎంతగానో దిగులు చెందుతున్నారని అన్నారు. అసమర్ధత పాలనలో దసరా పండుగకు అందని బతుకమ్మ చీరలని, అదే మా కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటి ఆడపడుచుకు చీర అందిందని, సంవత్సరానికి ఒకసారి వచ్చే దసరా పండుగకు ఆడపడుచులకు చీరను అందించని రేవంత్ ప్రభుత్వం ఆడపిల్లలకు ముఖం చూపించని విధంగా తయారైందని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు,ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే "కాంగ్రెస్ బాకీ కార్డు" తో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల పట్ల క్లుప్తంగా వివరించాలని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుండి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గులాబీ జెండాను ఎగరవేయాలని రాష్ట్ర ప్రజలకు పూర్వ వైభవం దక్కేల కష్టపడాలని సూచించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img_20251002_095537.jpg" alt="IMG_20251002_095537" width="1061" height="636"></img></p>
<p>ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దేశమల్ల ఆంజనేయులు, కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు వంగ శ్రీధర్ రెడ్డి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్, బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శశి పాల్, దశరథ్, చేవెళ్ల మాజీ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల యూత్ అధ్యక్షులు శేఖర్, హరితసేన ఇంచార్జ్ పృధ్వీరాజ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కమ్మెట హనుమంత్ రెడ్డి, విగ్నేష్ గౌడ్, అబ్దుల్ ఘని, బ్యాగరీ సుదర్శన్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69e16711985e9 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/batukamma-sarees-in-congress-rule/article-3103</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/batukamma-sarees-in-congress-rule/article-3103</guid>
                <pubDate>Thu, 02 Oct 2025 10:31:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img_20251002_095520.jpg"                         length="2617297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుర్గమ్మను దర్శించుకున్నా నల్ల జై శంకర్ గౌడ్</title>
                                    <description><![CDATA[<p>కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలో హౌసింగ్ కాలనీ టీమ్ స్టెప్‌అప్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారు దుర్గా అవతారంలో దర్శనమిచ్చి భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/black-jai-shankar-goud-to-visit-durgamma/article-3098"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250930-wa0158.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250930_211215.jpg" alt="IMG_20250930_211215" width="960" height="658"></img></p>
<p>ఈ సందర్భంలో ప్రధాన అతిథిగా బీజేపీ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జైశంకర్ గౌడ్ పాల్గొని, భక్తజనులను ఉద్దేశించి మాట్లాడారు., సమాజంలో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నదానం అత్యంత పుణ్యకార్యమని, ఇలాంటి సత్కార్యాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు పులి బలరాం, అర్జున్, లక్ష్మణ్, మనిష్, తేజ, హరి, నాయుడు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. స్థానికులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వవచనాలు తీసుకున్నారు.</p>
<p></p><div class="pbwidget wid69e167119687a htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/black-jai-shankar-goud-to-visit-durgamma/article-3098</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/black-jai-shankar-goud-to-visit-durgamma/article-3098</guid>
                <pubDate>Tue, 30 Sep 2025 21:19:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250930-wa0158.jpg"                         length="209617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి</title>
                                    <description><![CDATA[<p>దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు అలంకరిచగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న గని బాయ్ ను, అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి మేమంటం బహుకరించారు. తదనంతరం గని మాట్లాడుతూ., దేవి శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉందని, భక్తిశ్రద్ధతో కొలిస్తే సింహవాహిని తప్పకుండా ఆశీర్వదిస్తుందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఎల్లపుడు సుఖశాంతులతో చల్లాగా ఉండాలని కనకదుర్గమ్మను కోరామని స్పష్టంచేశారు. ఈ అన్నప్రసాదంలో స్థానిక జర్నలిస్ట్ శివ కుమార్, గని భాయ్ టీం సభ్యులు వారి మిత్రబృందం పాల్గొన్నారు.<img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250924-wa0005.jpg" alt="IMG-20250924-WA0005" width="1200" height="1200" /></p>
<p>  </p>
<p>[widget id="3085" type="HTML Code Widget"]</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/visiting-the-sellers/article-3075"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250924-wa0003.jpg" alt=""></a><br /><p>దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు అలంకరిచగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న గని బాయ్ ను, అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి మేమంటం బహుకరించారు. తదనంతరం గని మాట్లాడుతూ., దేవి శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉందని, భక్తిశ్రద్ధతో కొలిస్తే సింహవాహిని తప్పకుండా ఆశీర్వదిస్తుందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఎల్లపుడు సుఖశాంతులతో చల్లాగా ఉండాలని కనకదుర్గమ్మను కోరామని స్పష్టంచేశారు. ఈ అన్నప్రసాదంలో స్థానిక జర్నలిస్ట్ శివ కుమార్, గని భాయ్ టీం సభ్యులు వారి మిత్రబృందం పాల్గొన్నారు.<img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250924-wa0005.jpg" alt="IMG-20250924-WA0005" width="3120" height="4160"></img></p>
<p> </p>
<p></p><div class="pbwidget wid69e1671194f53 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/visiting-the-sellers/article-3075</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/visiting-the-sellers/article-3075</guid>
                <pubDate>Wed, 24 Sep 2025 18:23:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250924-wa0003.jpg"                         length="1380855"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><em><strong>విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు </strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/68d0d3a87d4c5/article-3066"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250922-wa0009.jpg" alt=""></a><br /><p><br /><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250922-wa0004.jpg" alt="IMG-20250922-WA0004" width="1599" height="899"></img></p>
<p> </p>
<p>దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలోని దేవలయాలన్ని ముస్తాబైయింది. విద్యుత్ దీపాల క్రాంతులతో వెలిగిపోతున్నాయి. భక్తులు భారీగా దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దింతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి మాలను వేసుకున్నారు మహిళలు. భక్తిశ్రద్ధలతో ఈ దసరా పండుగను జరుపుకుంటామని తెలిపారు. అలాగే తీరొక్క పువ్వాలతో బతుకమ్మలను పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు.  వివిధ రకాల రంగురంగుల పువ్వులు అందరిని ఆకర్షించాయి.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250922-wa0009.jpg" alt="IMG-20250922-WA0009" width="4096" height="3072"></img></p>
<h3><br /><span style="color:rgb(224,62,45);"><em><strong>ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..</strong></em></span></h3>
<p>పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే    బ‌తుక‌మ్మ పండగ అని జలగం నవ్య శ్రీ అన్నారు. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా  కూకట్ పల్లి నియోజకవర్గంలో  బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్య శ్రీ మాట్లాడుతూ., సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు.  మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్రమంత పండుగల జరుపుకుంటారని తెలిపారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250921-wa0114.jpg" alt="IMG-20250921-WA0114" width="853" height="1280"></img></p>
<p></p><div class="pbwidget wid69e1671191883 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/68d0d3a87d4c5/article-3066</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/68d0d3a87d4c5/article-3066</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 10:29:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250922-wa0009.jpg"                         length="808358"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        