<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/av-ranganadh/tag-921" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>av ranganadh - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/921/rss</link>
                <description>av ranganadh RSS Feed</description>
                
                            <item>
                <title>HYDRAA : హైడ్రాకు కంప్లైంట్</title>
                                    <description><![CDATA[<p>అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img_20251006_171040.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251006-wa0000.jpg" alt="IMG-20251006-WA0000" width="1600" height="1202"></img></p>
<p>అనంతరం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., బాచుపల్లి మండలంలో కబ్జాదారులు వెయ్యిల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలలను ఇష్టరాజ్యాంగ కబ్జాచేస్తుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సంతోష్ నాయక్ అనే వ్యక్తి నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో 59జిఓ క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా దాదాపు 200 గజాల కబ్జా చేసి స్థలంలో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని, ఎన్ని సార్లు రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చీమ కూటినట్లు కూడా లేదని, పైగా రెవిన్యూ ఇంస్పెక్టర్ భాను జిల్లా కలెక్టరుకు ఇచ్చిన రిపోర్టులో సంతోష్ నాయక్ బిల్డింగ్ పూర్తిగా తొలగిచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. బచూపల్లిలో అధికారుల పనితీరు ఎలా ఉందొ సంతోష్ నాయక్ కబ్జాపై ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ అట్లేనే ఉన్న చర్యలు తీసుకోలేదని అన్నారు. అంటే కలెక్టర్ ఫీల్డ్ కు రాడు మనం ఎలా రిపోర్ట్ రాస్తే అదే ఫైనల్ అనే భ్రమలో కొంతమంది అధికారులు వున్నారు. కానీ గతంలో ఎర్ర కుంటలో మాజీ కమిషనర్ ఏమయ్యాడో, గతంలో నిజాంపేట్ రెవిన్యూ ఇంస్పెక్టర్ శ్రీదేవి పరిస్థితిని గుర్తు పెట్టుకోవలని గుర్తుచేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img_20251006_171040.jpg" alt="IMG_20251006_171040" width="1898" height="696"></img></p>
<p>అలాగే నిజాంపేట్ ఇందిరమ్మ ఇల్లు ఫేస్ -3 బ్లాక్ -21,22 వెనక జరుగుతున్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణం దసరా పండుగ ముందు ఆగింది. పండగ సందర్బంగా ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది పేర్కొన్నారు. అక్రమ షెడ్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర కూడా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ బొజ్జ సరితకి స్పదించడం లేరని ఫైర్ అయ్యారు. ఒక వైపు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే సాధారణ ప్రజలు మరణించిన తరువాత వారి అంతక్రియలు చెయ్యడానికి గత కొంత కాలంగా ఉపయోగిస్తున్న ప్రాంతాని సైతం కబ్జా చేస్తే స్థానిక నాయకులు తప్ప, అధికారులు, ప్రతిపక్ష నాయకులు ఆసమస్యను పరిస్కారం చేయకపోవడం అంటే ఓటు రాజకీయలు తప్ప ప్రజాసమస్యలతో సంబంధం లేదు, అని అర్థం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నికంటి దాస్తగిరి తదితరులు పాల్గొన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69e176458f1d0 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119</guid>
                <pubDate>Mon, 06 Oct 2025 17:08:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img_20251006_171040.jpg"                         length="815727"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు</strong></em></span></li>
</ul>
<p><span style="color:rgb(0,0,0);"><em><strong>2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం.</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.31-pm.jpeg" alt=""></a><br /><p><br /><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.32.50-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.32.50 PM" width="1280" height="720"></img></p>
<p> తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.41.59-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.41.59 PM" width="1280" height="720"></img></p>
<p>కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.46.48-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.46.48 PM" width="1280" height="960"></img></p>
<p>పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.30.20-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.30.20 PM" width="1280" height="960"></img></p>
<p> </p>
<h3><span style="color:rgb(224,62,45);"><em><strong>సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?</strong></em></span></h3>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong></strong></em></span></p><div class="pbwidget wid69e176458cae4 htmlwidget"><em><strong></strong></em><div class="pbwidget-body"><em><strong>
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</strong></em></div><em><strong></strong></em></div><em><strong></strong></em>
<p>ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.30.20-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.30.20 PM (1)" width="1280" height="720"></img></strong></em></span></p>
<p> </p>
<h3><em><span style="color:rgb(224,62,45);"><strong>హైడ్రా పై రాళ్ళ దాడి..</strong></span></em></h3>
<p>కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు.  దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.51.20-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.51.20 PM" width="1600" height="1067"></img></p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.51.20-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.51.20 PM (1)" width="1600" height="1067"></img></strong></em></span></p>
<h3><span style="color:rgb(224,62,45);"><em><strong>హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..</strong></em></span></h3>
<p>కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.30-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.21.30 PM" width="1280" height="960"></img></strong></em></span></p>
<p></p><div class="pbwidget wid69e176458cd64 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 16:03:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.31-pm.jpeg"                         length="200815"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        