<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/hydraa/tag-502" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>hydraa - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/502/rss</link>
                <description>hydraa RSS Feed</description>
                
                            <item>
                <title>ఆక్రమణలను తొలగించిన హైడ్రా</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది.  బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/hydra-that-removed-the-invaders/article-3160"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img-20251016-wa0013.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251016-wa0013.jpg" alt="IMG-20251016-WA0013" width="1080" height="596"></img></p>
<p>దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I, II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో  పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.</p>
<p></p><div class="pbwidget wid69dff6648004d htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం  కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.</p>
<p></p><div class="pbwidget wid69dff66480296 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p></p><div class="pbwidget wid69dff66480497 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/hydra-that-removed-the-invaders/article-3160</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/hydra-that-removed-the-invaders/article-3160</guid>
                <pubDate>Thu, 16 Oct 2025 12:31:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img-20251016-wa0013.jpg"                         length="102247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా </title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:left;"><strong><span style="color:rgb(186,55,42);">నాట్ టూ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని ఫిర్యాదు దారులకు తప్పుద్రోవ పట్టిస్తున్న అధికారులు</span></strong></li>
<li style="text-align:left;"><strong><span style="color:rgb(186,55,42);"> HYDRAA పై భారం వేసి చేతులు దులుపుకున్న రెవిన్యూ </span></strong></li>
<li style="text-align:left;"><strong><span style="color:rgb(186,55,42);">చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ </span></strong></li>
</ul>
<h5><span style="color:rgb(186,55,42);"><strong><img src="https://www.namasthebharat.com/media/2025-10/1006352127.jpg" alt="1006352127" width="1200" height="1080" /></strong></span></h5>
<p>జ్యూడిషియల్ వ్యవస్థను మోసం చేస్తూ తెలంగాణ గౌరవ హై కోర్టునే తప్పు దోవ పట్టిస్తూ అసైన్డ్ తోపాటు ప్రభుత్వ భూమి కబ్జాకు పాలుపడ్తున్నారు కొందరు ప్రబొద్దులు. 2024వ సంత్సరంలో 75 గజాల నాలుగు ప్లాట్లలకు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని దుండిగల్ మున్సిపాలిటీకి TSBPASSకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేరని కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. అది అడ్మిషన్ సమయంలోనే ఆకేసుకు "నో ఆర్డర్ యజ్ టూ కాస్ట్" అంటూ పిటీషన్ సస్పెండ్ చేస్తూ డిస్పోజ్ చేసింది. చింతపండు చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా, బుద్ది మార్చుకోకుండా కొన్నేళ్లు సైలెంటుగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం మారగానే మల్లి కోర్టును ఆశ్రయించి తహసీల్దార్ నోటీసును సవాల్ చేస్తూ న్యాయస్థానం నుండి స్టేటస్-కో ఆర్డర్ తెచ్చుకొని, ఆర్డర్ యొక్క నిబంధనలు ఉల్లంగిస్తూ, నిర్మాణ పనులు చేపడుతూ., జులై 2025లో ముగిసిన స్టేటస్-కోను చూపిస్తూ అసైన్డ్ భూమితో పాటు, దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు అక్రమార్కులు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/public-land-is-kabza/article-3152"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/1006352127.jpg" alt=""></a><br /><h5><span style="color:rgb(186,55,42);"><strong></strong></span></h5><div class="pbwidget wid69dff6647d7d6 htmlwidget"><strong></strong><div class="pbwidget-body"><strong>
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</strong></div><strong></strong></div><strong></strong>
<h5><span style="color:rgb(186,55,42);"><strong>దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామంలో ఏమి జరుగుతుంది.?</strong></span></h5>
<h5><span style="color:rgb(186,55,42);"><strong><img src="https://www.namasthebharat.com/media/2025-10/1006352142.jpg" alt="1006352142" width="1920" height="1080"></img></strong></span></h5>
<p>మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్-గండి మైసమ్మ మండలం పరిధిలోని దొమ్మర పోచంపల్లి గ్రామం సర్వే నెంబర్ 120, 120/1, 120/1/Aలో ఉన్న ప్రభుత్వ జాగాలో అప్పమాగారి రామ్ రెడ్డి అనే వ్యక్తి కనుసన్నంలో సీసీ కెమెరాల పహారాలో రాత్రనక పగలనక గదులు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులో సర్వే నెంబర్ 120లో దాదాపు స్థలం ప్రభుత్వానిదని రికార్డుల్లో ఉండగా అందులో కొంత భాగం అస్సైన్డుగా ఉంది. అయితే కొంతకాలం క్రింద భూపెత్తందారులు, వ్యాపారాలు స్థానికంగా ఉన్న రైతులు అస్సైనీలు వద్ద, ప్రస్తుతం కోట్ల విలువ చేసే భూమిని వేల రూపాయలకు కొన్నుకున్నారు. కానీ అయొక్క భూమిలో నిర్మాణాలు చేపట్టరాదు. కొందరు అతితెలివితో వారు కొన్నదానికన్నా ఎక్కువ, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు.  ఒకవేళ నిర్మాణాలు చెయ్యాలన్న మార్కెట్ విలువ ప్రకారం  జిల్లా కలెక్టర్, సిసిఎల్ఏ, ప్రభుత్వం వద్ద నుండి క్లీరెన్సు పొందాలి. కానీ అలాంటి రూల్స్ ఏమి పాటించుకోకుండా నిర్మాణాలు చేపడితే అవి కూల్చివేత చేపట్టే హక్కు స్థానిక తహసీల్దార్ కు ఉన్న ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని సాకులు చెప్తున్నారు. హైడ్రాకు ఫైలును ఫార్వడ్ చేశామని HYDRAA అధికారులు చర్య తీసుకుంటారని రెవిన్యూ అధికారులు బదులుయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన లోకల్ బాడీస్ చిత్త శుద్ధి చూస్తుంటే యాక్షన్ లేకుండానే నిర్మాణాలకు సహకరించే విదంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. </p>
<ul>
<li>మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :
<h5><span style="color:rgb(132,63,161);"><a style="color:rgb(132,63,161);" title="JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్" href="https://www.namasthebharat.com/districts/hyderabad/jeedimetla-police/article-3179"><strong>JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  </strong></a><strong><a style="color:rgb(132,63,161);" title="RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు" href="https://www.namasthebharat.com/districts/rangareddy/rss-festival/article-3181">RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | </a><a style="color:rgb(132,63,161);" title="Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు" href="https://www.namasthebharat.com/telangana/transfers-of-officers/article-3180">Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | </a><a style="color:rgb(132,63,161);" title="గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా" href="https://www.namasthebharat.com/districts/hyderabad/group-1-candidate/article-3174">గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | </a></strong><strong><a style="color:rgb(132,63,161);" title="విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది" href="https://www.namasthebharat.com/districts/hyderabad/willpower/article-3182">విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది</a> | <a style="color:rgb(132,63,161);" title="మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం" href="https://www.namasthebharat.com/districts/hyderabad/overflow-of-fresh-water/article-3158">మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం |</a> </strong><strong><a style="color:rgb(132,63,161);" title="దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం" href="https://www.namasthebharat.com/telangana/cough-syrup-is-harmful-to-health/article-3156">దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం</a></strong></span></h5>
</li>
</ul>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img20251011141137.jpg" alt="IMG20251011141137" width="1790" height="1007"></img></p>
<h5><span style="color:rgb(186,55,42);"><strong>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాబంధువు అంటూ అధికారులకు సవాల్ </strong></span></h5>
<p>ప్రభుత్వ భూమిని రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYDERABAD DISASTER MANAGEMENT AND ASSETS PROTECTION AGENCY (హైడ్రా) లాంటి వ్యవస్థ తీస్కోవచ్చి ప్రజస్థులు, ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడుతూ, ఆక్రమణ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూ కూల్చివేస్తుంటే</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/1006370162.jpg" alt="1006370162" width="1188" height="668"></img></p>
<p>దుండిగల్ గండిమైసమ్మ సర్వే నెంబర్ 120లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడ్తున్నవారు రేవంత్ రెడ్డి మాబంధువు అని చెప్పుకొని అక్రమానికి పాల్పడుతున్నారని గుసగుసలు వినపడ్తున్నాయి. తన జాగాలో నిర్మిస్తున్న ఆక్రమణలపై అధికారులు ఎవ్వరు చర్యలు తీసుకున్న, వారిని సస్పెండ్ట్ లేదా ట్రాస్ఫర్ చేపిస్తానని గతంలోనూ అలాంటివి చేపించానని తెలియజేస్తూ సవాల్ విసురుతున్నారు. </p>
<p><span style="color:rgb(0,0,0);"><strong></strong></span></p><div class="pbwidget wid69dff6647da1e htmlwidget"><strong></strong><div class="pbwidget-body"><strong>
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</strong></div><strong></strong></div><strong></strong>
<p><span style="color:rgb(0,0,0);"><strong>స్టేటస్-కో నిబంధలను ఉల్లంగిస్తు, సమయం ముగిసిన ఆర్డర్ తో చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే చేసేదే ప్రభుత్వ భూమి కబ్జా మల్లి ముఖ్యఖ్యమంత్రి పేరును బద్నామ్ చేస్తూ అభాసుపాలు అయ్యేవిదంగా వ్యవహరిస్తున్నా వారిపై ఆపార్టీ నాయకులు స్పందించి కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. </strong></span></p>
<p><span style="color:rgb(0,0,0);"></span></p><div class="pbwidget wid69dff6647dca3 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p><span style="color:rgb(0,0,0);">Namasthe Bharat </span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/public-land-is-kabza/article-3152</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/public-land-is-kabza/article-3152</guid>
                <pubDate>Mon, 13 Oct 2025 14:13:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/1006352127.jpg"                         length="1699981"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్ </title>
                                    <description><![CDATA[<p>Hydrabad Disaster Response and Asset Protection Agency (హైడ్రా )  మరో సారి గాజులరామారంలో దూకుడుగా వ్యవహరించింది. దాదాపు 1200 గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామా ప్రభుత్వ భూమి కలిగి ఉన్న సర్వే నెంబర్ 329/4 నుండి 329/10లో సర్కారీ గైరన్ భూమిని కబ్జా చేసి మహాదేవపురం లేఔట్ తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు లేఔట్ వేసిన బిల్డర్స్.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/hydra-action-fencing-to-park-space/article-3144"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/1006342287.jpg" alt=""></a><br /><p></p><div class="pbwidget wid69dff6647ae66 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>అయితే ఆలేఔట్ లో దాదాపు 12 ఎకరాలు ప్రజా సౌకర్యాల కోసం వదిలేసారు. అయితే హైదరాబాద్ నగరంలో అమాంతంగా భూముల విలువలు పెరగడంతో పార్కులు, బస్టాపులు ఇతర ఏమినిటీస్ కు వదిలేసినా భూములను సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తున్నరు. మహాదేవపురంకు మూడు సార్లు లేఔట్ లు మార్చేసి పార్క్ స్థలాలను మాయంచేసారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/1006342278.jpg" alt="1006342278" width="2442" height="1251"></img></p>
<p>గతంలో బాధ్యతలు నిర్వర్తించిన తహసీల్దార్ మహాదేవపురం కాలనీకి విద్త్యుత్ మీటర్లు ,  నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని సర్కులర్ సైతం జారీచేసిన, ప్రస్తుత మున్సిపల్ అధికారులు ,  రెవిన్యూ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నాయి.</p>
<p></p><div class="pbwidget wid69dff6647b0bf htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>ఈ క్రమంలోనే అన్నపూర్ణ మాత మందిరం వద్ద ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని బేరానికి పెట్టారని తెలిసికొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చెయ్యగా వారు ఇవ్వాల ఉదయం నుండి పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈ భూమి విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/1006342289.jpg" alt="1006342289" width="3136" height="1760"></img></p>
<p></p><div class="pbwidget wid69dff6647b368 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat         </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/hydra-action-fencing-to-park-space/article-3144</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/hydra-action-fencing-to-park-space/article-3144</guid>
                <pubDate>Fri, 10 Oct 2025 16:24:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/1006342287.jpg"                         length="1425798"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>HYDRAA : హైడ్రాకు కంప్లైంట్</title>
                                    <description><![CDATA[<p>అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img_20251006_171040.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251006-wa0000.jpg" alt="IMG-20251006-WA0000" width="1600" height="1202"></img></p>
<p>అనంతరం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., బాచుపల్లి మండలంలో కబ్జాదారులు వెయ్యిల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలలను ఇష్టరాజ్యాంగ కబ్జాచేస్తుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సంతోష్ నాయక్ అనే వ్యక్తి నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో 59జిఓ క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా దాదాపు 200 గజాల కబ్జా చేసి స్థలంలో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని, ఎన్ని సార్లు రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చీమ కూటినట్లు కూడా లేదని, పైగా రెవిన్యూ ఇంస్పెక్టర్ భాను జిల్లా కలెక్టరుకు ఇచ్చిన రిపోర్టులో సంతోష్ నాయక్ బిల్డింగ్ పూర్తిగా తొలగిచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. బచూపల్లిలో అధికారుల పనితీరు ఎలా ఉందొ సంతోష్ నాయక్ కబ్జాపై ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ అట్లేనే ఉన్న చర్యలు తీసుకోలేదని అన్నారు. అంటే కలెక్టర్ ఫీల్డ్ కు రాడు మనం ఎలా రిపోర్ట్ రాస్తే అదే ఫైనల్ అనే భ్రమలో కొంతమంది అధికారులు వున్నారు. కానీ గతంలో ఎర్ర కుంటలో మాజీ కమిషనర్ ఏమయ్యాడో, గతంలో నిజాంపేట్ రెవిన్యూ ఇంస్పెక్టర్ శ్రీదేవి పరిస్థితిని గుర్తు పెట్టుకోవలని గుర్తుచేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img_20251006_171040.jpg" alt="IMG_20251006_171040" width="1898" height="696"></img></p>
<p>అలాగే నిజాంపేట్ ఇందిరమ్మ ఇల్లు ఫేస్ -3 బ్లాక్ -21,22 వెనక జరుగుతున్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణం దసరా పండుగ ముందు ఆగింది. పండగ సందర్బంగా ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది పేర్కొన్నారు. అక్రమ షెడ్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర కూడా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ బొజ్జ సరితకి స్పదించడం లేరని ఫైర్ అయ్యారు. ఒక వైపు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే సాధారణ ప్రజలు మరణించిన తరువాత వారి అంతక్రియలు చెయ్యడానికి గత కొంత కాలంగా ఉపయోగిస్తున్న ప్రాంతాని సైతం కబ్జా చేస్తే స్థానిక నాయకులు తప్ప, అధికారులు, ప్రతిపక్ష నాయకులు ఆసమస్యను పరిస్కారం చేయకపోవడం అంటే ఓటు రాజకీయలు తప్ప ప్రజాసమస్యలతో సంబంధం లేదు, అని అర్థం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నికంటి దాస్తగిరి తదితరులు పాల్గొన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69dff664790a4 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/complaining-to-hydraa-hydra/article-3119</guid>
                <pubDate>Mon, 06 Oct 2025 17:08:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img_20251006_171040.jpg"                         length="815727"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ</title>
                                    <description><![CDATA[<p style="text-align:center;"><span style="color:rgb(186,55,42);"><em><strong>కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/where-to-arrange-bathukamma-batukamma/article-3090"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250926-wa0006.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250926-wa0002.jpg" alt="IMG-20250926-WA0002" width="1600" height="900"></img></p>
<p>తెలంగాణ రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్టు మీడియాలో అధికారులు తెలుపుతున్న రియాలిటీలో మరోలా ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి సిర్కిల్ 24, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ శివారులో ఉన్న అంబిర్ చెరువు పై ప్రతి సంత్సరం భారీగా బతుకమ్మ కార్యక్రమంతో పాటు చెరువులో పేర్చిన బతుకమ్మలను నిమ్మజ్జనం చెయ్యటానికి మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొంటారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250926-wa0003.jpg" alt="IMG-20250926-WA0003" width="1600" height="900"></img></p>
<p>కానీ ప్రస్తుతం అంబిర్ చెరువు వద్ద పరిస్థితి వర్ణతీతంగా ఉంది. సద్దుల బతుకమ్మకు ఇంకా నాలుగు రోజులే ఉన్న ఎలాంటి ఏర్పాట్లు కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. చేరువుపై చెత్త, తాగిపడేసిన మందు సీసాలు, మెట్లపై గాజుముక్కలు, పాత సోఫాలు, చెరువులో దుప్పట్లు దర్శనం ఇస్తున్నాయి. సరైన విద్యుత్ దీపాలు లేని కారణంతో చిమ్మచీకటిగా మారింది ఆప్రాంతం.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250926-wa0004.jpg" alt="IMG-20250926-WA0004" width="1600" height="900"></img></p>
<p>ప్రతి సంత్సరం లక్షల్లో బడ్జెట్ జారిచేస్తున్న అధికారులు సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడాన్ని చూసి స్థానికులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కలిపించాలని డిమాండ్ చేస్తున్నారు. చేరువుపై ఉన్న చెత్త, తాగిపడేసిన సీసాలు, మెట్ల పై గాజుపెంకలు, చెరువులో ఉన్న డెక్క చెత్తను వెంటనే తీసివేయ్యాలని కోరుతున్నారు స్థానికులు. హై వోల్టేజి విద్యుత్ దీపాలు సైతం బిగించాలని సూచించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250926-wa0005.jpg" alt="IMG-20250926-WA0005" width="1600" height="1200"></img></p>
<p></p><div class="pbwidget wid69dff664772a2 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/where-to-arrange-bathukamma-batukamma/article-3090</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/where-to-arrange-bathukamma-batukamma/article-3090</guid>
                <pubDate>Fri, 26 Sep 2025 23:40:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250926-wa0006.jpg"                         length="286887"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>PUSPA : పుష్ప సీన్ రిపీట్ </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><em><strong>ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి</strong></em></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong>ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా</strong></em></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong>మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/national/flower/article-3074"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-23-at-6.12.01-pm.jpeg" alt=""></a><br /><p><br /><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-6.12.00-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 6.12.00 PM" width="1600" height="739"></img></p>
<p>ప్రభుత్వ భూముల నుండి పట్టపగలు మట్టి రవాణా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలకేంద్రంలో అనుమతులు లేకుండా చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్,మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది.</p>
<h5><em><span style="color:rgb(224,62,45);"><strong>అక్రమంగా మట్టి తవ్వకాలు</strong></span></em></h5>
<p>జేసీబీలు, ప్రొక్లెయిన్ల వంటి యంత్రాలతో చెరువులు, కుంటలు, గుట్టలు, పొలాల నుండి భారీ మొత్తంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. టిప్పర్లు, లారీల్లో కొందుర్గు శివారు ప్రాంతాలకు మట్టిని తరలించి, వెంచర్లలో, నిర్మాణాలలో అక్రమంగా అమ్ముతున్నారు. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-6.12.01-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 6.12.01 PM" width="700" height="452"></img></p>
<h5><span style="color:rgb(224,62,45);"><strong>పరిశ్రమల అవసరాలకు మట్టి</strong></span></h5>
<p>బహుళ భవనాలు, కొత్త వెంచర్లలో మట్టి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, మట్టి మాఫియా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.  ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కూడా ఈ మాఫియా టార్గెట్ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే టార్గెట్ చేస్తూ మామూళ్ల ఎర వేసి ఇరిగేషన్, రెవెన్యూ,మైనింగ్ అధికారులు మాఫియా నుంచి మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.అనుమతులు లేకపోయినా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో కొందరు ప్రజాప్రతినిధులు మట్టి మాఫియాకు అండగా నిలుస్తున్నారని, దీనివల్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగడమే కాదు అక్రమ మట్టి తరలింపు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా నష్టపోతోంది.  పర్యావరణ విధ్వంసం కూడా అని చెప్పవచ్చు.</p>
<p> </p>
<p></p><div class="pbwidget wid69dff6647511e htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.namasthebharat.com/national/flower/article-3074</link>
                <guid>https://www.namasthebharat.com/national/flower/article-3074</guid>
                <pubDate>Wed, 24 Sep 2025 12:30:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-6.12.01-pm.jpeg"                         length="71251"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><em><strong>శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/women-protest-the-roaddeck/article-3068"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250923-wa0008.jpg" alt=""></a><br /><p>మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250923-wa0009.jpg" alt="IMG-20250923-WA0009" width="1600" height="1200"></img></p>
<p>వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల  ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు  కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250923-wa0008.jpg" alt="IMG-20250923-WA0008" width="1280" height="720"></img></p>
<p>అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.</p>
<p></p><div class="pbwidget wid69dff66473440 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/women-protest-the-roaddeck/article-3068</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/women-protest-the-roaddeck/article-3068</guid>
                <pubDate>Tue, 23 Sep 2025 10:24:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250923-wa0008.jpg"                         length="155555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250921-wa0005.jpg" alt="IMG-20250921-WA0005" width="1200" height="1200" /></p>
<p>ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ కంపెనీస్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టారులో పని చేసేవారు ఎక్కువగా ఉండడంతో వీరు హైటెక్ సిటీ వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తారు. అదేవిధంగా సూపర్ మర్కెట్స్, షాపింగ్ మల్సూలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు ఆటోల్లో ప్రయాణం చేస్తుండడంతో ఈ రూట్స్ లో ఆటోల తాకిడి కూడా ఎక్కువే.</p>
<p>[widget id="3155" type="HTML Code Widget"]</p>
<p>ఇందులో భాగంగానే ఈ సమస్యను గ్రహించిన ప్రణాళిక అధికారులు హౌసింగ్ బోర్డ్ భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వరకు వంద</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/the-demolition-of-road-encroachments-the-start-of-road/article-3065"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250921-wa0003.jpg" alt=""></a><br /><p>రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250921-wa0005.jpg" alt="IMG-20250921-WA0005" width="4096" height="3072"></img></p>
<p>ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ కంపెనీస్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టారులో పని చేసేవారు ఎక్కువగా ఉండడంతో వీరు హైటెక్ సిటీ వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తారు. అదేవిధంగా సూపర్ మర్కెట్స్, షాపింగ్ మల్సూలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు ఆటోల్లో ప్రయాణం చేస్తుండడంతో ఈ రూట్స్ లో ఆటోల తాకిడి కూడా ఎక్కువే.</p>
<p></p><div class="pbwidget wid69dff66471254 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>ఇందులో భాగంగానే ఈ సమస్యను గ్రహించిన ప్రణాళిక అధికారులు హౌసింగ్ బోర్డ్ భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వరకు వంద అడుగుల రోడ్డు వెయ్యలని గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతుంది. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250921-wa0002.jpg" alt="IMG-20250921-WA0002" width="1600" height="1200"></img></p>
<p>శనివారం పట్టణ ప్రణాళిక అధికారులు మల్లి రంగంలోకి దిగారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కూడలి నుండి ఎల్లమ్మబండ గుడ్ చౌరస్తా వరకు రోడ్డు ఇరువైపులా అక్రమ షెడ్లను, రేకుల షెడ్లను, హోడింగ్ బోర్డులను, వాణిజ్య దుకాణాలను డిమాలిష్ చేశారు. మరికొందరికి కొద్దీ సమయం ఇచ్చి డెడ్ లైన్ విధించారు. ఈ అక్రమాల తొలిగింపు స్థానిక ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో జరిపారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.</p>
<p></p><div class="pbwidget wid69dff6647160d htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/the-demolition-of-road-encroachments-the-start-of-road/article-3065</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/the-demolition-of-road-encroachments-the-start-of-road/article-3065</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 20:54:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250921-wa0003.jpg"                         length="494124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు</strong></em></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><em><strong>కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు</strong></em></span></li>
</ul>
<p><span style="color:rgb(0,0,0);"><em><strong>2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం.</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.31-pm.jpeg" alt=""></a><br /><p><br /><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.32.50-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.32.50 PM" width="1280" height="720"></img></p>
<p> తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.41.59-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.41.59 PM" width="1280" height="720"></img></p>
<p>కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.46.48-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.46.48 PM" width="1280" height="960"></img></p>
<p>పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.30.20-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.30.20 PM" width="1280" height="960"></img></p>
<p> </p>
<h3><span style="color:rgb(224,62,45);"><em><strong>సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?</strong></em></span></h3>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong></strong></em></span></p><div class="pbwidget wid69dff6646e9fc htmlwidget"><em><strong></strong></em><div class="pbwidget-body"><em><strong>
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</strong></em></div><em><strong></strong></em></div><em><strong></strong></em>
<p>ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.30.20-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.30.20 PM (1)" width="1280" height="720"></img></strong></em></span></p>
<p> </p>
<h3><em><span style="color:rgb(224,62,45);"><strong>హైడ్రా పై రాళ్ళ దాడి..</strong></span></em></h3>
<p>కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు.  దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.51.20-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.51.20 PM" width="1600" height="1067"></img></p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.51.20-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.51.20 PM (1)" width="1600" height="1067"></img></strong></em></span></p>
<h3><span style="color:rgb(224,62,45);"><em><strong>హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..</strong></em></span></h3>
<p>కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.30-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-21 at 3.21.30 PM" width="1280" height="960"></img></strong></em></span></p>
<p></p><div class="pbwidget wid69dff6646ed0d htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/stones-attack-on-hydra-bulldozer-action-in-gazularamaram/article-3064</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 16:03:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-21-at-3.21.31-pm.jpeg"                         length="200815"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(52,73,94);"><em><strong>దోమ‌ల‌గూడ‌, బాగ్‌లింగంప‌ల్లిలో ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్</strong></em></span></li>
<li><span style="color:rgb(52,73,94);"><em><strong>ఆశోక్‌న‌గ‌ర్‌లో వ‌ర‌ద కాలువ విస్త‌ర‌ణ‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం</strong></em></span></li>
</ul>
<p><span style="color:rgb(52,73,94);"><em><strong>నగ‌రంలో నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ శుక్ర‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీతో పాటు.. దోమ‌ల‌గూడ‌లోని గ‌గ‌న్‌మ‌హ‌ల్‌, అశోక్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వారం రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వ‌ర్షం ప‌డితే వ‌ణికిపోవాల్సి వ‌స్తోంద‌ని, బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాసులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందు వాపోయారు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న త‌మ కాల‌నీలో పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంద‌ని అన్నారు. గ‌తంలో ఇక్క‌డ ఉన్న ఖాళీస్థ‌లంలోంచి హుస్సేన్‌సాగ‌ర్ నాలాలోకి వ‌ర‌ద నీరు చేరేద‌ని.. అక్క‌డ పైపులైను దెబ్బ‌తిన‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని చెప్పారు. 450 ఇళ్లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్ర‌వారం వ‌రుస‌గా హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప‌రిశీలించ‌డం, ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. </strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/mudu-is-the-conclusion/article-3054"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250920-wa0000.jpg" alt=""></a><br /><p style="text-align:left;"><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250920-wa0000.jpg" alt="IMG-20250920-WA0000" width="1600" height="1064"></img></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఖాళీ స్థ‌లంలోంచి కాలువ నిర్మాణం..</strong></span><br />శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీని ముంచెత్తిన వ‌ర‌ద నీరు హుస్సేన్‌సాగ‌ర్ నాలాలో క‌లిసేలా ఇక్క‌డ ఉన్న ఖాళీస్థ‌లంలో కాలువ నిర్మాణాన్ని చేప‌ట్టి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు చెప్పారు.  కాలువ త‌వ్వ‌కం ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీలో చేరిన వ‌ర‌ద నీటిని హైడ్రా హెవీ మోట‌ర్లు పెట్టి తోడించ‌డాన్ని చూశారు. ఇక్క‌డ ఖాళీ స్థ‌లం ప్ర‌భుత్వానికి చెందిన‌ద‌ని.. ఇందులోంచి గ‌తంలో ఉన్న పైపులైన్ల‌ను పున‌రుద్ధ‌రిస్తున్నామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ఒక వేళ ఈ స్థ‌లం త‌మ‌ద‌ని ఎవ‌రైనా చెబితే.. టీడీఆర్ కింద న‌ష్ట‌ప‌రిహారానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. అంతే కాని గ‌తంలో ఉన్నపైపులైన్ల‌ను క్లోజ్‌చేయ‌డం స‌రికాద‌న్నారు. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250920-wa0001.jpg" alt="IMG-20250920-WA0001" width="1600" height="1064"></img></p>
<p> <span style="color:rgb(186,55,42);"><em><strong>వ‌ర‌ద త‌గ్గాక పూడిక‌ను తొల‌గిస్తాం..</strong></em></span><br />దోమ‌ల‌గూడ‌లోని గ‌గ‌న్‌మ‌హ‌ల్ ప్రాంతం, హుస్సేన్‌సాగ‌ర్ నాలాలో పూడిక‌ను తొల‌గిస్తే చాలావ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్‌కు తెలిపారు.  హుస్సేన్‌సాగ‌ర్ నాలాలో వ‌ర‌ద ప్ర‌వాహ తీవ్ర‌త‌ను, ఆటంకాల‌ను అక్క‌డ నీట మునిగిన అపార్టుమెంట్లు పైకి ఎక్కి క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు.. వ‌ర‌ద సాఫీగా సాగ‌క‌పోవ‌డానికి కార‌ణాల‌ను తెలుసుకున్నారు. వ‌ర‌ద పోటెత్త‌డంతోనే ప‌రిస‌రాల్లోకి నీళ్లు వ‌చ్చి చేరుతోంద‌న్నారు. వ‌ర‌ద ప్ర‌వాహ తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే జేసీబీల‌ను కాలువలోకి దించి పూడిక‌ను తొల‌గిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు హామీ ఇచ్చారు. అలాగే కాలువ‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూడా తొల‌గిస్తామ‌న్నారు. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250920-wa0002.jpg" alt="IMG-20250920-WA0002" width="1600" height="1064"></img></p>
<p><em><span style="color:rgb(186,55,42);"><strong>అశోక్‌న‌గ‌ర్‌లో కాలువ‌ను విస్త‌రిస్తాం..</strong></span></em><br />అశోక్‌న‌గ‌ర్‌లోంచి హుస్సేన్‌సాగ‌ర్ వ‌ర‌ద కాలువ‌ను అనుసంధానం చేసే నాలాను విస్త‌రిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు. భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు ఇందిరాపార్కు నుంచి వ‌చ్చే వ‌ర‌ద మొత్తం అశోక్‌న‌గ‌ర్ మీద ప‌డుతోంద‌ని.. ఇక్క‌డ ఉన్న కాలువ‌ను ఆక్ర‌మించి నిర్మాణం చేయ‌డంతో ఇబ్బంది త‌లెత్తుతోంద‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. దీంతో వ‌ర‌ద 6 అడుగుల మేర నిలిచిపోయి..ఆఖ‌రుకు హుస్సేన్‌సాగ‌ర్ వ‌ర‌ద కాలువ‌కు దేవాల‌యం వ‌ద్ద ఉన్న రిటైనింగ్ వాల్ ప‌డిపోయింద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ వెంట‌నే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు.. అశోక్‌న‌గ‌ర్‌లో నాలాను విస్త‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌, డీఎఫ్‌వోలు య‌జ్ఞ‌నారాయ‌ణ‌, గౌతం, ముషీరాబాద్ స‌ర్కిల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ రామానుజుల రెడ్డి, ఇరిగేష‌న్ డిప్యూటీ ఇంజినీరు శ్రీ‌నివాస్ త‌దిత‌రులు హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250920-wa0003.jpg" alt="IMG-20250920-WA0003" width="1600" height="1064"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/mudu-is-the-conclusion/article-3054</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/mudu-is-the-conclusion/article-3054</guid>
                <pubDate>Sat, 20 Sep 2025 07:52:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250920-wa0000.jpg"                         length="395459"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా</title>
                                    <description><![CDATA[<p>పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను హైడ్రా బుధ‌వారం కాపాడింది. దాదాపు 1600 గ‌జాల వ‌ర‌కూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలోని స‌న‌త్‌న‌గ‌ర్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్ల‌తో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గ‌జాల స్థ‌లాన్ని పార్కుల‌కోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్న‌ట్టు మోతిన‌గ‌ర్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా.. పార్కు స్థ‌లంగా గుర్తించి వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/hydra-which-saved-the-parks-worth-crores-of/article-3045"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250919-wa0002.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong><em><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250919-wa0002.jpg" alt="IMG-20250919-WA0002" width="1280" height="960"></img></em></strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong><em>మ‌దీనాగూడ‌లో 600ల గ‌జాల స్థ‌లం</em></strong></span></p>
<p>రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని మ‌దీన‌గూడ విలేజ్‌లో పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దుశించిన 600ల గ‌జాల స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. శ్రీ అభ‌యాంజ‌నేయ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఫిర్యాదు మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో హైడ్రా ప‌రిశీలించింది. పార్కుతో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు దాదాపు 600ల గ‌జాల స్థ‌లాన్ని కేటాయించ‌గా.. అందులో గోశాల పేరుతో కొంత భాగం, పిండి గిర్నీ కోసం మ‌రి కాస్త క‌బ్జా చేశారు. గోశాల‌లో ఉన్న ఆవుల‌ను ఇస్కాన్ టెంపుల్ వారికి అప్ప‌గించి అక్క‌డి ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>TS జిల్లాలు </category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/hydra-which-saved-the-parks-worth-crores-of/article-3045</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/hydra-which-saved-the-parks-worth-crores-of/article-3045</guid>
                <pubDate>Fri, 19 Sep 2025 11:46:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250919-wa0002.jpg"                         length="356640"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు </title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్ గ్రామంలో సర్వే నంబర్లు 879, 881 పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొందడమే కాకుండా, చెరువులోనే నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారని గత నెలలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం అదనపు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు పూర్తి ఆధారాలతో పిర్యాదు అందజేశాం అన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.08-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-17 at 5.12.08 PM" width="540" height="1200" /></p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.09-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-17 at 5.12.09 PM" width="893" height="1200" /></p>
<p>ఈ సందర్భంగా ఆకుల సతీష్ అలాగే నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ., శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం, BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు ₹100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.01-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-17 at 5.12.01 PM" width="890" height="1200" /></p>
<p>ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యేల సహకారమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే BRS  2ఎమ్మెల్యేల అక్రమ పెట్టుబడులపై దర్యాప్తు జరిపి, మేడ్చల్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో మాన్యువల్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులపై విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, పి.బి. శ్రీనివాస్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.11-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-17 at 5.12.11 PM" width="1006" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/take-action-on-shreyas-illegal-villas-leaves-satish-black/article-3021"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.11-pm.jpeg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/take-action-on-shreyas-illegal-villas-leaves-satish-black/article-3021</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/take-action-on-shreyas-illegal-villas-leaves-satish-black/article-3021</guid>
                <pubDate>Wed, 17 Sep 2025 17:33:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-5.12.11-pm.jpeg"                         length="159524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        