<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/shadnagar/tag-491" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>shadnagar - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/491/rss</link>
                <description>shadnagar RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా</title>
                                    <description><![CDATA[<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong>అత్యవసర సమయంలో సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు..</strong></em></span></p>
<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong>పేషెంట్ కన్నా ఫోన్ కే  ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వసుపత్రి  వైద్యులు</strong></em></span></p>
<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong>ఫోన్ మాట్లాడుతున్నారని అడిగితే..</strong></em></span></p>
<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong>నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కేసులు చూశా.</strong></em></span></p>
<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong>అంటూ బాధితులపై వైద్యురాలి అసహనం..</strong></em></span></p>
<p style="text-align:left;"><span style="color:rgb(224,62,45);"><em><strong> ప్రభుత్వాసుపత్రి వైద్యులపై చర్యలకు  ఉన్నతాధికారులకు ఫిర్యాదు</strong></em></span></p>
<p style="text-align:left;">వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం కానీ ఇక్కడ మాత్రం  ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ పదాలకు రివర్స్ గా పని చేస్తున్నారు ప్రాణాలను అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు సెల్ ఫోన్ కు  ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ   ఆర్టిసి బస్సు దిగుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్ల కింద పడడంతో తలకు  గాయాలయ్యాయి అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు 108 సహాయంతో గాయాల పాలైన మహిళను  షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/telangana-govt-hospitals/article-3188"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img-20251024-wa0005.jpg" alt=""></a><br /><p>తలకు బలమైన గాయాలు కావడంతో వాంతులు చేసుకోని కుటుంబ సభ్యులు కాస్త ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రి బెడ్ పైన పడుకోబెట్టారూ ఆ తర్వాత డ్యూటీలో ఉన్న డ్యూటీ డాక్టర్.సుప్రజా ను వెళ్లి  ప్రమాదానికి గురైన మహిళ  వాంతులు చేసుకుంటుంది ఒక్కసారి చూడండి అని అడగగా ఇప్పుడే వచ్చారూ కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో మరోసారి మా  వాంతులు చేసుకుంది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251024-wa0005.jpg" alt="IMG-20251024-WA0005" width="1156" height="867"></img></p>
<p>అని  మళ్లీ వెళ్లి అడిగితే ఆవేశంతో వచ్చి చూసిన డాక్టర్  సుప్రజా మికు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఇలాంటి కేసులను నా తలలో  వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని చూశాను  ఆమెకు ఏం కాలేదు మీరు అవసరమైతే ఇంటికి తీసుకెళ్లొచ్చు  అంటూ ఆవేశంతో సమాధానం ఇస్తూ మళ్లీ ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండడంతో లేదు మాకు టెన్షన్ గా ఉంది కొద్దిగా క్లియర్ గా చెప్పండి అంటే నాకు ఆవేశం వస్తే నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ భయభ్రాంతులకు గురి చేసింది. </p><div class="pbwidget wid69dff651ca030 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251024-wa0009.jpg" alt="IMG-20251024-WA0009" width="727" height="1280"></img></p>
<p>ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళండి అంటూ చెప్పడంతో మేము బ్రెయిన్ స్కానింగ్ కు  తీసుకెళ్లాం బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్ లో మాత్రం ఆమెకు తలకు బలమైన దెబ్బ తగిలింది రెండు చోట్ల అని రిపోర్టు తీసుకొచ్చి చూయిస్తే అప్పుడు ఉస్మానియాకు రేఫర్ చేస్తా వెళ్ళండి అంటూ చెప్పింది ఆ తర్వాత మేము హైదరాబాదులో  ఓ ప్రైవేటు  ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ప్రమాదానికి గురైన లావణ్య ఆన్ కాన్సెన్స్ లోకి  వెళ్లిపోయింది.</p>
<p></p><div class="pbwidget wid69dff651ca26b htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>గుర్తించిన అక్కడి వైద్యులు మళ్లీ బ్రెయిన్ స్కాన్ చేసి ఆమెకు అత్యవసర సమయంలో సర్జరీ చేసి చికిత్స అందించారు  ప్రాణాపాయ స్థితి తప్పింది కానీ ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని అబద్ధం చెబుతూ  పేషంట్ల పైన దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్ పోన్స్  మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇబ్బందులకు గురి చేస్తున్న డాక్టర్ సుప్రజా పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లావణ్య సోదరుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.</p>
<p></p><div class="pbwidget wid69dff651ca4a8 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>ఇది ఇలా ఉంటే సామాన్య ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను వెళ్లే స్థాయి లేకనే ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల వల్ల ప్రభుత్వాసుపత్రికి  వైద్యవృత్తికి చెడ్డ పేరు తెస్తూ ప్రజలు తమ  ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి  పోయిన వాళ్లకు తమ ప్రాణాలు ఉంటాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లక్షల రూపాయలు జీతాలు  తీసుకొని ఉద్యోగం పక్కనపెట్టి ఏదో టైం పాస్ చేస్తూ ఉద్యోగం చేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు..</p>
<p></p><div class="pbwidget wid69dff651ca6c4 menuitems"><div class="pbwidget-body"> 
         
        
      <ul class="menu69dff651ca6d6">        
         <li class="menu-item"><a class="menu-link" href="https://www.namasthebharat.com/districts/hyderabad/category-58">FOR HYDERABAD UPDATES CLICK HERE </a></li>      </ul>    
      
      
  
        </div></div>
<p></p><div class="pbwidget wid69dff651ca93c htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/telangana-govt-hospitals/article-3188</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/telangana-govt-hospitals/article-3188</guid>
                <pubDate>Mon, 27 Oct 2025 22:42:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img-20251024-wa0005.jpg"                         length="170429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<p>షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ DMHO కార్యాలయంలో  వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ వి.విజయలక్ష్మి, డాక్టర్ అమృత జోసఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. CPR అనగా కార్డియో పల్మరీ రిసర్కిటేషన్ అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాసెస్ మూడు స్టెప్ ల ద్వారా చెయ్యాలని తెలియజేసారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/lifestyle-health/cpr-awareness-seminar/article-3168"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img-20251017-wa0022.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(186,55,42);"><strong><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251017-wa0021.jpg" alt="IMG-20251017-WA0021" width="1080" height="607"></img></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(186,55,42);"><strong>స్టెప్ 1:</strong></span> అన్ కాన్సియస్ లో పడి ఉన్న పేసెంటును ముందుగా చదునైన ప్రాంతంలో వెలికిలా పడుకోబెట్టాలి. అతనిలో ఎలాంటి కదలిక లేకపోతే,వెంటనే పల్స్ చూడాలి అని, వాస్తవానికి మేజర్ హార్ట్ ఎటాక్ అయితే పల్స్ దొరకదు, కాబట్టి మెడ వద్ద పల్స్ చూడాలి, ఒకవేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించాలి.</p>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c6ecf htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p style="text-align:justify;"><span style="color:rgb(186,55,42);"><strong>స్టెప్ 2:</strong></span>  హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేయాలి. మీ చేతిలో పేషెంట్ చాతి (గుండె మీద కాదు) మధ్య భాగంలో ప్రెస్ చేయాలి అని, ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్ కాకుండా స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి అని,  చాతిని కనీసం ఐదు సెంటీమీటర్ లోతుకు వెళ్లేలా నొక్కాలి అని,  నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలని చెప్పారు.</p>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c70ff htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p style="text-align:justify;"><strong><span style="color:rgb(186,55,42);">స్టెప్ 3:</span></strong>  ఇలా ఒక్క నిమిషం చేశాక పల్స్ చెక్ చేయాలి పల్స్ దొరకకపోతే పేషెంట్ ముక్కు మూసి అతని నోటిలోకి మీ నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని, తర్వాత మళ్లీ సిపిఆర్ చేయాలని , ఇలా 20 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి అని , ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.వాస్తవానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ సి పి ఆర్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది , మరి ఆలస్యం చేస్తే లాభం ఉండకపోవచ్చు , ఒకరు పేషెంట్ కు సి పి ఆర్ చేస్తుంటే , చుట్టూ ఉండేవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 108 గాని లేదా ఆ అంబులెన్స్ కి గాని ఫోన్ చేయాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని తెలియజేశారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251017-wa0023.jpg" alt="IMG-20251017-WA0023" width="1600" height="728"></img></p>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c7310 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p style="text-align:justify;">నోట్ : జె .శ్రీనివాస్ హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ నేటి కాలం ప్రతి ఒక్కరూ కచ్చితంగా సి .పి. ఆర్ ప్రాసెస్ నేర్చుకోవాలని , దీనివల్ల ఆపత్కాలములో మరొకరి పరాలను కాపాడవచ్చు అని తెలియచేశారు. మీరు నేర్చుకున్న సి.పి.ఆర్ ప్రాసెస్ మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేయాలని జె .శ్రీనివాసులు చెప్పారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఎం.ఎల్ .హెచ్. పి . వైద్య అధికారులు, హెల్త్ సూపర్వైజర్లు  డివిజన్లోని ఏ.ఎన్.ఎం.లు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c750d menuitems"><div class="pbwidget-body"> 
         
        
      <ul class="menu69dff651c75b3">        
         <li class="menu-item"><a class="menu-link" href="https://www.namasthebharat.com/districts/hyderabad/category-58">FOR HYDERABAD UPDATES CLICK HERE </a></li>      </ul>    
      
      
  
        </div></div>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c787a htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p style="text-align:justify;">Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle - Health</category>
                                    

                <link>https://www.namasthebharat.com/lifestyle-health/cpr-awareness-seminar/article-3168</link>
                <guid>https://www.namasthebharat.com/lifestyle-health/cpr-awareness-seminar/article-3168</guid>
                <pubDate>Fri, 17 Oct 2025 17:22:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img-20251017-wa0022.jpg"                         length="49317"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేమేమైనా లంగలమా.. దొంగలమా..?</title>
                                    <description><![CDATA[<ul>
<li>
<h6><em><strong>గల్లా పట్టి ఈడ్చుకెళ్ళి కొడతారా..</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య ఆగ్రహం</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> ధర్నాలు, ఆందోళనలు చేసే శంకర్ ఎమ్మెల్యే అయ్యాడనీ మరిచారా..?</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> పోలీసులపై డిజిపికి ఫిర్యాదు చేస్తాం</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> షాద్ నగర్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> ప్రశ్నిస్తూనే ఉంటాం.. అక్రమ కేసులకు భయపడము</strong></em></h6>
</li>
<li>
<h6><em><strong> ప్రశాంత్ కు అండగా షాద్ నగర్, కొందుర్గు, చౌదరిగుడ, కేశంపేట, కొత్తూరు బిజెపి నాయకులు</strong></em></h6>
</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/we-are-the-langalama-thieves/article-3101"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img-20251001-wa0008.jpg" alt=""></a><br /><p>షాద్ నగర్ : మేమేమైనా లంగలమా.. దొంగలమా..? న్యాయం కోసం ఆందోళన చేపడితే గల్లా పట్టి ఈడ్చుకెళ్ళి కొడతారా..? తాము ఎమ్మెల్యే కార్యాలయ అద్దాలు పగలగొట్టలేదు.. కుర్చీలు విరగొట్టలేదు.. మీరు పోలీసులా ..? లేక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖాకీలా అంటూ షాద్ నగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.<span style="color:rgb(224,62,45);"><strong><a style="color:rgb(224,62,45);" href="https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094">బిజెపి కార్యకర్త పి ప్రశాంత్</a></strong></span> తోపాటు 14 మందిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251001-wa0006.jpg" alt="IMG-20251001-WA0006" width="1316" height="924"></img></p>
<p>ఈ సందర్భంగా బాధితుడు పి ప్రశాంత్, కొందుర్గు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ పటేల్, చౌదరి గూడ అధ్యక్షులు రాజు, కేశంపేట మండల అధ్యక్షురాలు రోల్లు రాధిక గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ నరసింహ యాదవ్, పసుపుల ప్రశాంత్ తదితరులు మీడియాతో మాట్లాడారు.. అందే బాబయ్య మాట్లాడుతూ.. ఒక ప్రతిపక్ష హోదాలో తాము ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించడం తమ హక్కుని బాబయ్య అన్నారు. అయితే గతంలో ఇదే బ్రిడ్జి నిర్మాణం కోసం ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆందోళనలు ధర్నాలు చేశారని ఆ తర్వాత అధికారంలోకి ఆయన స్వయంగా వచ్చినందుకు తమ పరిస్థితి అర్థం చేసుకుంటాడని తమ కార్యకర్త పసుపుల ప్రశాంత్ ఇటీవలే వాగు ఉధృతికి కొట్టుకుపోయిన దస్తగిరి లింగం కుటుంబానికి న్యాయం చేసేందుకు శవంతో ఆందోళన చేపట్టాడని గుర్తు చేశారు. నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. మృతుడు దస్తగిరి లింగానికి ఒక భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని అతను అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడుతుందని భావించి అతని శవంతో న్యాయం కోసం రాస్తారోకోకు దిగినట్లుగా చెప్పారు. దీనిని మానవతా దృక్పథంతో చూడాలే తప్ప పార్టీలపరంగా కాదని అన్నారు. ఎన్ని ధర్నాలు ఆందోళనలు చేస్తే శంకర్ ఎమ్మెల్యే అయ్యాడు తెలియదా అని ప్రశ్నించారు. మీరు ధర్నాలు ఆందోళనలు నిరసనలు చేస్తే తప్పు కానప్పుడు ప్రశాంత్ నిరసన వ్యక్తం చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని వాళ్లు కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలని అందే బాబయ్య తదితరులు ఘాటుగా వారి తీరును హెచ్చరించారు. పట్టణ సిఐ తమ కార్యకర్త ప్రశాంత్ ను లాఠీచార్జ్ చేశారని ఇది సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251001-wa0007.jpg" alt="IMG-20251001-WA0007" width="1080" height="605"></img></p>
<h6><span style="color:rgb(224,62,45);"><em><strong>నిరసన తెలిపితే కేసులా.. ఆందోళన చేస్తే అరెస్టులా..!</strong></em></span></h6>
<p>అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తున్న బిజెపి పార్టీ నాయకులు నిరసన తెలిపితే కేసులు, ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్పడుతున్నారని కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ పటేల్, కేశంపేట అధ్యక్షురాలు రాధిక, చౌదరిగుడ అధ్యక్షుడు రాజు తదితరులు మీడియా ముందు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ కార్యాలయ అద్దాలను ఎవరు పగలగొట్టలేదని ఇంకెవరు ఫర్నిచర్ ను ధ్వంసం చేయలేదని మరి పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేశారని ప్రశ్నించారు. అన్యాయం జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం ప్రశ్నించకూడదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఆనాడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రాస్తారోకో ధర్నాలు చేయలేథా అని ప్రశ్నించారు. ఎక్కడితే గాని డొక్కాడని దస్తగిరి లింగం విషయంలో న్యాయం కోసం శవంతో ఆందోళన చేపడుతున్న ప్రశాంత్ మరో 14 మందిపై అక్రమ కేసులు షాద్ నగర్ పోలీసులు బనాయించారని అన్నారు. పోలీసులకు ఇది సముచితం కాదని అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై డీజీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ కు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. బాధితుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. వంతెన నిర్మించక పోవడంతో ఎంతోమంది ఇప్పటివరకు వాగులో పడి మరణించారని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అన్న కారణంగా తాను ఆందోళన చేశానని, అయితే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించి తనపై దాడి చేశారని పైగా అక్రమ కేసులు బనాయించాలని ప్రశాంత్ తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని తాను ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని న్యాయం కోసం అడగడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే తనపై దాడి చేసి అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ప్రశ్నిస్తూనే ఉంటామని భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి కార్యకర్తలు మహేందర్ తిరుపతి ముర్షద్ మురళి మహేష్ పద్మ కృష్ణయ్య జంబుల నరసింహ గొల్ల రాజు మోటా శ్రీను కురుమయ్య నరసింహ తట్టేపల్లి నరసింహ పాలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69dff651c4914 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>NAMASTHE BHARAT</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/we-are-the-langalama-thieves/article-3101</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/we-are-the-langalama-thieves/article-3101</guid>
                <pubDate>Wed, 01 Oct 2025 11:24:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img-20251001-wa0008.jpg"                         length="143020"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీలపై రెడ్డి జాగృతి సంస్థ కుట్ర</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాంతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హై కోర్టులో బిసిలకు 42 శాతం  రిజర్వేషన్లు తగ్గించాలని వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ బహుజన నేతలు ప్లక్ కార్డులు చెతపట్టుకొని రెడ్డి జాగృతి సంస్థ కు వ్యతిరేకంగా నినాదాలు ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ (ఈడబ్ల్యుసి) కోట పది శాతం విద్య ఉద్యోగాల్లో పెంచినప్పుడు దానిని బీసీలు ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు కానీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపై రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్ళడంలో అంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు వెంటనే ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు  అదేవిధంగా బిసిలకు విద్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/reddy-vigilance-conspiracy-against-bcs/article-3095"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250928-wa0047.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాంతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హై కోర్టులో బిసిలకు 42 శాతం  రిజర్వేషన్లు తగ్గించాలని వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ బహుజన నేతలు ప్లక్ కార్డులు చెతపట్టుకొని రెడ్డి జాగృతి సంస్థ కు వ్యతిరేకంగా నినాదాలు ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ (ఈడబ్ల్యుసి) కోట పది శాతం విద్య ఉద్యోగాల్లో పెంచినప్పుడు దానిని బీసీలు ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు కానీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపై రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్ళడంలో అంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు వెంటనే ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు  అదేవిధంగా బిసిలకు విద్య ఉద్యోగాల్లో రాజకీయాలలో  కూడా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు సమాజంలో రెండు వర్గాల మధ్య అలజడి సృష్టించే విధంగా పూనుకుంటున్న రెడ్డి జాగృతి సంస్థ ను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు  ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ బహుజన నేతలు టీజీ.శ్రీనివాస్  రవీంద్రనాథ్ అర్జునప్ప  నర్సింలు గౌడ్ కరుణాకర్ చంద్రశేఖరప్ప వెంకటేష్ శంకర్ శ్రీను నర్సింలు నరేష్ రామలింగం శేఖర్ గౌడ్ వలిగ కృష్ణ బిజిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"></p><div class="pbwidget wid69dff651c3153 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p style="text-align:justify;">Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/reddy-vigilance-conspiracy-against-bcs/article-3095</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/reddy-vigilance-conspiracy-against-bcs/article-3095</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 23:37:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0047.jpg"                         length="163230"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు</title>
                                    <description><![CDATA[<p>అప్రమత్తమైన పోలీసులు -  అదుపులోకి తీసుకొన్న వైనం</p>
<p> పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం</p>
<p> వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన</p>
<p> వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు</p>
<p> 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250928-wa0043.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0043.jpg" alt="IMG-20250928-WA0043" width="1280" height="960"></img></p>
<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని కొందుర్గు మండలం విగ్గిర్యాల గ్రామానికి చెందిన దస్తగిరి లింగం నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లి మృత్యువు పాలయ్యాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లిన లింగం మరణించడంతో వాగు పై వంతెన లేని కారణంగా ప్రాణం పోయిందని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితర గ్రామస్తులు బంధువులు లింగం శవంతో శనివారం షాద్ నగర్ పట్టణం వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు శవాన్ని రోడ్డుపై నుండి తీసివేస్తున్న సమయంలో బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బలవంతంగా వెళ్ళాడు. కార్యాలయంలో ఆ సమయంలో ఎమ్మెల్యే శంకర్ లేరు. అయినప్పటికీ ఆగ్రహంతో ప్రశాంత్ కార్యాలయంలోకి చోచ్చుకు వెళ్లడంతో పరిస్థితి ఉదృతంగా మారింది. ప్రశాంత్ పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో ఆయన వెంటనే స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వావివాదం జరగడంతో క్యాంపు కార్యాలయంలో ప్రశాంత్ అనుమతి లేకుండా దూసుకు వెళ్లడం పట్ల పోలీసులు ముందస్తు చర్యగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీకి పని చెప్పారు. ప్రశాంత్ ను చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకోవచ్చారు. అనంతరం అతన్ని అతనితోపాటు ఉన్నవారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుడు దస్తగిరి లింగం వెంకిర్యాల గ్రామానికి చెందిన వాడుగా స్థానికులు చెబుతున్నారు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్ గా అతని భార్య పనిచేస్తుంది తనను తీసుకోరావడానికి తంగేడుపల్లి గేట్ దగ్గరికి వెళ్లే క్రమంలో విశ్వనాథపూర్ తంగేళ్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో అతను వాగు దాటి మృత్యుపాలు అయ్యాడు. ప్రమాద భరితంగా కొనసాగుతున్న వాగును చూసి కూడా నిర్లక్ష్యంతో దస్తగిరి లింగం వాగు దాటాడని స్థానికులు చెబుతున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0042.jpg" alt="IMG-20250928-WA0042" width="888" height="529"></img></p>
<p></p><div class="pbwidget wid69dff651c1568 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 23:20:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0043.jpg"                         length="237999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><em><strong>బీజేపీ పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు రక్తదానం</strong></em></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><em><strong>మోదీ కోసం రక్తమే కాదు ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధమే"ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు</strong></em></span></p>
<p>షాద్ నగర్ సెప్టెంబర్17: భారతప్రదాని పూజ్యులు నరేంద్రమోది 75 వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం షాద్ నగర్ పట్టణంలోనీ ఏబీ కాంప్లెక్స్ లో షాద్ నగర్ టౌన్ మరియు ఫరూక్ నగర్ మండలం సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని. అందులో ఉడతా భక్తిగా తను కూడా రక్త దానం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని బీజేపీ నాయకులు ఎంకనోళ్ల వెంకటేష్ పేర్కొన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-4.36.16-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-17 at 4.36.16 PM" width="1200" height="804" /></p>
<p>ఎంకనోళ్ల వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ., భారత ప్రధాని నరేంద్ర మోదీ  75 వ పుట్టినరోజు సందర్భంగా సేవ భావానికి దాతృతానికి  ఈ దేశం పై ఉన్న ప్రేమ అకుంఠత దీక్షకు ప్రతిఫలంగా రక్తదానం చేయడం చాలా చిన్న విషయం అని ఎన్నో సందర్భాలలో రక్త దానం చేయడం జరిగిందని కానీ ఈ రోజు నరేంద్ర మోదీ పుట్టిన సందర్భంగా రక్తదానం చేయడం చాలా ప్రత్యేకమైంది అని ఆయనకోసం రక్తమే కాదు ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని ఆయనకు సేవ చేసుకొనే భాగ్యం ఈ విదంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు నరేంద్ర మోదీ మరో శివాజీ, మరో సుభాష్ చంద్రబోస్,ఆయన ఈ దేశంలో పుట్టడం భారతావని చేసుకున్న అదృష్టం ఇలాంటి మనిషి మల్ల పుట్టాడు అని ఆయన ఉండగా ఈ దేశాని కి ఎలాంటి ముప్పు వుండదని,ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే కర్మయోగి <br />ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన యోధుడు  నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ఆ మహనీయుని కోసం ఎంతచెప్పినా తక్కువే ఆడంబరాలకు పోకుండా తన కన్న తల్లి అంత్యక్రియలు అనుకున్న సమయంలో పూర్తిచేసి వెంటనే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మకుటం లేని మనిషి నరేంద్ర మోదీ, ప్రధానిగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న మహోన్నత మైన వ్యక్తి  మోదీ, దేశ హితమే తన ద్యేయంగా దేశ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తున్న ప్రధాని ఆయురారోగ్యాలతో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ వారికి మరొక్క సారి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షేరీ విష్ణువర్ధన్ రెడ్డి,పిట్టల సురేష్,భూషణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/blood-donation/article-3019"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-17-at-4.36.17-pm.jpeg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/blood-donation/article-3019</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/blood-donation/article-3019</guid>
                <pubDate>Wed, 17 Sep 2025 17:37:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-17-at-4.36.17-pm.jpeg"                         length="123692"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><em><strong> గత కొన్నేళ్లుగా రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం </strong></em></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><em><strong> రూ.2.62 లక్షల నగదు, నాలుగు వాహనాలు, 7 మొబైల్ లు, 4 కార్లు స్వాధీనం </strong></em></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><em><strong> మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ వెల్లడి </strong></em></span></p>
<p>షాద్ నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మేయాలి.. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారి చేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు. రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠా కు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-5.06.19-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 5.06.19 PM" width="1200" height="714" /></p>
<p>వికారాబాద్ జిల్లా పరిగి మండలం తో పాటు, కర్ణాటక , హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతానిలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ (24), అబ్దుల్ కలీం (25), మొహమ్మద్ సోహెల్ (24), షేక్ రవూఫ్ (23), మహమ్మద్ జమీర్ (26), మహమ్మద్ ఆరిఫ్ (25), షేక్ హసీనుద్దీన్ (22), కోయల్ కార్ సాయికిరణ్ (30)లు ఈ దోపిడీ ముఠాలోని సభ్యులు. చిన్నతనం నుంచి చెడు స్నేహాలకు అలవాటు పడి మత్తుపదార్థాలకు బానిసలైన ఈ యువకులు డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం నాలుగు వాహనాలను తమకు అందుబాటులో పెట్టుకున్నారు. ఆయా వాహనాలలో రోజు తిరిగి మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రాత్రి కాగానే ఒక డీసీఎం తీసుకుని వెళ్లి మేకలను అందులో ఎక్కించి జియాగూడ మార్కెట్లో అమ్మి వేయడం వీళ్లు దినచర్యగా పెట్టుకున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-5.06.19-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 5.06.19 PM (1)" width="1200" height="714" /></p>
<p>ఈ క్రమంలోనే షాద్ నగర్ పరిధిలో చించోడులో 28, వెలిజర్లలో 8, చౌదరిగుడాలో 8, ఎల్కిచర్లలో 23, కొందుర్గు మండలం తంగెడపల్లిలో 8, వెంకిర్యాలలో 9, పరిగి మండలంలో కోటివాడలో 12, సుల్తాన్ పూర్ లో 30, దోమ మండలం వుదంతారావు పల్లి లో 15, జధిరసం పల్లిలో ఆరు మేకలు, గొర్రెలను దొంగిలించారు. ఇదే రీతిన ఈనెల 14వ తేదీన పురపాలక పరిధిలోని సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా షాద్ నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ విచారణ సిపిఎస్ డిసిపి ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శ్రీలక్ష్మి ల నేతృత్వంలో విచారణ కొనసాగింది. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్,డిటెక్టివ్ సిఐ వెంకటేశ్వర్లు లో ఆధ్వర్యంలో ఎస్సై లు పవన్ కుమార్, అవినాష్ బాబు, శ్రీనివాస్, భూపాల్, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, జాకీర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/jiaguda-market/article-3020"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-16-at-5.06.09-pm.jpeg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/jiaguda-market/article-3020</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/jiaguda-market/article-3020</guid>
                <pubDate>Wed, 17 Sep 2025 17:18:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-5.06.09-pm.jpeg"                         length="194776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        