<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/kukatpally-mla/tag-469" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>kukatpally mla - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/469/rss</link>
                <description>kukatpally mla RSS Feed</description>
                
                            <item>
                <title>గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్</title>
                                    <description><![CDATA[<p>ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో పది ఏండ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం తన వర్గం కోసం నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా జీవితాలు ప్రాణాలతో ఆటలు ఆడి వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకున్న పాపిష్టి కేసీఆర్ పాలన నుండి విముక్తి ఇప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర కళలను సాకారం చేస్తూ తెలంగాణ చరిత్రలో తొలిసారిగా భారీగా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0057.jpg" alt="IMG-20250928-WA0057" width="1200" height="960" /></p>
<p>దానికి ప్రత్యక్ష నిదర్శనం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/68d97ba65a328/article-3096"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250928-wa0054.jpg" alt=""></a><br /><p>ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో పది ఏండ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం తన వర్గం కోసం నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా జీవితాలు ప్రాణాలతో ఆటలు ఆడి వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకున్న పాపిష్టి కేసీఆర్ పాలన నుండి విముక్తి ఇప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర కళలను సాకారం చేస్తూ తెలంగాణ చరిత్రలో తొలిసారిగా భారీగా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0057.jpg" alt="IMG-20250928-WA0057" width="1280" height="960"></img></p>
<p>దానికి ప్రత్యక్ష నిదర్శనం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని పూజారి లింగయ్య యాదవ్  పుత్రిక కుమారి పూజరి శ్రావణి గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ 2 కమిషనర్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0058.jpg" alt="IMG-20250928-WA0058" width="3280" height="2464"></img></p>
<p>ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఆమె నివాసానికి వెళ్లి ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆమెను ప్రత్యేకంగా సత్కరించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0054.jpg" alt="IMG-20250928-WA0054" width="1280" height="960"></img></p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయంతో పాటు విద్యా వైద్యం అలాగే ఉద్యోగ అవకాశాలు కలిపిస్తూ సామాజిక ఆర్ధిక ఆరోగ్య భద్రతకు సముచిత స్థానం కలిపిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య,  బాకీ తదితరులు పాల్గొన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69e155000f74c htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/68d97ba65a328/article-3096</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/68d97ba65a328/article-3096</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 00:16:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0054.jpg"                         length="104457"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><em><strong>కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విచ్చల విడిగా తెల్లవార్లూ న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులకు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, హాస్టల్ల ముసుగులో చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతోసమావేశం నిర్వహించారు స్థానికంగా ఉండే యువ నేతలు జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా.</strong></em></span></p>
<p><span style="color:rgb(186,55,42);"><em><strong><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-10.53.36-am.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 10.53.36 AM" width="1200" height="720" /></strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/khpb-hostels-should-curb-the-august/article-3069"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-23-at-10.53.36-am.jpeg" alt=""></a><br /><p>పార్టీలకు అతీతంగా స్థానికులను, సీనియర్ సిటిజన్స్ ను ఒకే వేదికపై తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించారు. కేపీహెచ్బి (KPHB) వెల్ఫేర్ అసోసియేషనుతో పాటు కాలనీ అన్ని ఫేజుల యూత్ అసోసియేషన్లలను ఏకధాటిపై తీసుకువచ్చి వారి సూచనలను పరిగణలో తీసుకోవాలని నిర్ణయించారు. KPHB కాలనిలో దాదాపు 600 హాస్టల్స్ లో నివాసముంటున్న వివిధ రకాల విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగస్తులు పలు కారణాలు కారంగా వచ్చి నివాసం ఉంటూ, ఎన్నో ఏళ్లుగా స్థానికంగా నివాసం ఉంటున్న నివసితుల ఇబ్బందులను దృష్టిలో సమస్యలు పరిష్కారించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక వృద్ధులు,  40 ఏళ్ల నుండి కేపీహెచ్బిలో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అభిప్రాయాలను అడిగ తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కారించుకొనే దిశగా హస్టల్ యాజమాన్యాలతో కలిసి చర్చించుకొని, అనుకున్న విధంగా సామరస్యంగా సమస్యను పరిష్కారించుకునే విధంగా నిర్ణయించుకున్నామన్నారు.  తాము తీసుకున్న నినాదంతో ఈ యొక్క పోరాటాన్ని మొదలపెట్టామని, రానున్న రోజుల్లో సమస్యను పరిష్కారించకపోత అధికరుల దృష్టికి తీస్కొవెళ్లి  పోరాటాన్ని మరింత బలంగా చేస్తామని హెచ్చరించారు.</p>
<h3><span style="color:rgb(224,62,45);"><em><strong>కాలనీ వాసులు, సీనియర్ సిటిజెన్స్, యూత్ సభ్యుల నుండి తెలుసుకున్న ప్రధాన సమస్యలు :</strong></em></span></h3>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>1. పార్కింగ్ సమస్యలు నివారించడానికి ప్రతి భవనములో గ్రౌండ్ ఫ్లోరులోనే పార్కింగ్ కేటాయించు కునే విధానంగా భవనాన్ని తీర్చిదిద్దుకోవడం.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>2. స్వీయ సెక్యూరిటీ నేర్పరచుకోవడంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు కు సిద్ధంగా ఉండాలి.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>3. బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించడం నిషేధించాలి.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>4. ఆడపిల్లలు మగ పిల్లలు దగ్గరగా కూర్చోవడం అసభ్యంగా ప్రవర్తించడం బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని ఇతర నివాసులు ఇంటి ముందు కూర్చొని ఎక్కువ సమయం గడిపి అసభ్యంగా ప్రవర్తించే విధానానికి స్వస్తి పలకాలి.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>5. పూర్తి హాస్టల్ వాతావరణం పెరగడంతో స్థానికంగా నివాసం ఉండి ఓటర్ల సైతం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్లిపోవడం వల్ల ఏ పార్టీ ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాదనేది కూడా గుర్తుంచుకోవాలి అందువల్ల నివాస్తులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>6. ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రదేశాలలో హాస్టల్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలి.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>7. ప్రతి గల్లీలో స్ట్రీట్ లైట్స్ వెంటనే ఏర్పాటు చేయాలి.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>8. సర్వీస్ రోడ్ లో ఉన్న షాపుల వల్ల రోడ్లు ఆక్రమించడంతోపాటు వాహనాలు రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి తోపుడుబండ్లు కూడా అక్కడే ఉండడం వల్ల రోడ్డు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాము.</strong></em></span></h6>
<h6><span style="color:rgb(0,0,0);"><em><strong>9. ఇతర రాష్ట్రాల పార్టీల ర్యాలీలు, పుట్టినరోజు వేడుకలు సినిమా హీరోల వేడుకలు సౌండ్స్ పెడుతూ స్థానిక నివాసులను ఇబ్బందులు పెట్టే అంశం గురించి పూర్తి చర్యలు తీసుకొని నివారించాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగింది.</strong></em></span></h6>
<p>ఇది మొదటి సమావేశం కావున ప్రస్తుతానికి ప్రధాన అంశాలు మాత్రమే చర్చించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని అంశాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా స్థానిక కాలనీ సమస్యలను అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రెండో సమావేశం నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, అట్లూరి దీపక్, మగ్దుం భాయ్, దిల్షాద్, ముబీన్ భాయ్, దినేష్ నాయుడు, సాయినాథ్ రెడ్డి, తులసి రెడ్డి, విహెచ్పి తేజ, మహేష్ ధనలక్ష్మి, వాసు వర్మ, అమర్నాథ్ నాయుడు, బాలు చౌదరి, ప్రమోద్ పవర్, గోవర్ధన్, మోజస్ మహేష్, పవన్ రెడ్డి, కేబుల్ ప్రసాద్, చందు చౌదరి, టంపు, కోటిపల్లి బాబి, ఆదినారాయణ, శ్రీను, వంశీ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-10.53.57-am.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 10.53.57 AM" width="964" height="1600"></img></p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-10.53.59-am.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 10.53.59 AM" width="960" height="1600"></img></p>
<p> </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-10.54.03-am.jpeg" alt="WhatsApp Image 2025-09-23 at 10.54.03 AM" width="1066" height="1600"></img></p>
<p> </p>
<p></p><div class="pbwidget wid69e155000bd94 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/khpb-hostels-should-curb-the-august/article-3069</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/khpb-hostels-should-curb-the-august/article-3069</guid>
                <pubDate>Tue, 23 Sep 2025 11:45:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-10.53.36-am.jpeg"                         length="143648"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు</title>
                                    <description><![CDATA[<p>ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/corporator-is-cheating-people-by-doing-time/article-3010"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-16-at-3.00.40-pm-(1).jpeg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-3.00.40-pm-(1).jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 3.00.40 PM (1)" width="848" height="478"></img></p>]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/corporator-is-cheating-people-by-doing-time/article-3010</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/corporator-is-cheating-people-by-doing-time/article-3010</guid>
                <pubDate>Tue, 16 Sep 2025 16:35:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-3.00.40-pm-%281%29.jpeg"                         length="73505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAMASTHEBHARAT]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర </title>
                                    <description><![CDATA[<p>124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-2.35.31-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 2.35.31 PM" width="1200" height="960" /></p>
<p>కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-2.35.37-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 2.35.37 PM" width="1200" height="960" /></p>
<p>అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/hyderabad/ellammabanda-pjr-nagar-hiking/article-3009"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-16-at-2.35.40-pm.jpeg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>	హైదరాబాద్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/hyderabad/ellammabanda-pjr-nagar-hiking/article-3009</link>
                <guid>https://www.namasthebharat.com/districts/hyderabad/ellammabanda-pjr-nagar-hiking/article-3009</guid>
                <pubDate>Tue, 16 Sep 2025 16:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-2.35.40-pm.jpeg"                         length="314239"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAMASTHEBHARAT]]></dc:creator>
                            </item>
            <item>
                <title>45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్</title>
                                    <description><![CDATA[<p>ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/corporator-who-started-the-construction-of-the-community-hall-with/article-3008"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/whatsapp-image-2025-09-16-at-12.40.41-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-12.40.41-pm.jpeg" alt="WhatsApp Image 2025-09-16 at 12.40.41 PM" width="1280" height="960"></img></p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/corporator-who-started-the-construction-of-the-community-hall-with/article-3008</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/corporator-who-started-the-construction-of-the-community-hall-with/article-3008</guid>
                <pubDate>Tue, 16 Sep 2025 16:21:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/whatsapp-image-2025-09-16-at-12.40.41-pm.jpeg"                         length="250212"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAMASTHEBHARAT]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు </title>
                                    <description><![CDATA[<p>కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు  నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి  శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/medchal/green-hills-colony-residents-who-met-mla-krishna-rao/article-3006"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250916-wa0023.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250916-wa0023.jpg" alt="IMG-20250916-WA0023" width="1280" height="499"></img></p>]]></content:encoded>
                
                                                            <category>మేడ్చల్</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/medchal/green-hills-colony-residents-who-met-mla-krishna-rao/article-3006</link>
                <guid>https://www.namasthebharat.com/districts/medchal/green-hills-colony-residents-who-met-mla-krishna-rao/article-3006</guid>
                <pubDate>Tue, 16 Sep 2025 13:56:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250916-wa0023.jpg"                         length="83578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[NAMASTHEBHARAT]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        