<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/telugu-flash-news/tag-1221" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>telugu flash news - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/1221/rss</link>
                <description>telugu flash news RSS Feed</description>
                
                            <item>
                <title>SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు</title>
                                    <description><![CDATA[<p>అప్రమత్తమైన పోలీసులు -  అదుపులోకి తీసుకొన్న వైనం</p>
<p> పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం</p>
<p> వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన</p>
<p> వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు</p>
<p> 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250928-wa0043.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0043.jpg" alt="IMG-20250928-WA0043" width="1280" height="960"></img></p>
<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని కొందుర్గు మండలం విగ్గిర్యాల గ్రామానికి చెందిన దస్తగిరి లింగం నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లి మృత్యువు పాలయ్యాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లిన లింగం మరణించడంతో వాగు పై వంతెన లేని కారణంగా ప్రాణం పోయిందని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితర గ్రామస్తులు బంధువులు లింగం శవంతో శనివారం షాద్ నగర్ పట్టణం వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు శవాన్ని రోడ్డుపై నుండి తీసివేస్తున్న సమయంలో బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బలవంతంగా వెళ్ళాడు. కార్యాలయంలో ఆ సమయంలో ఎమ్మెల్యే శంకర్ లేరు. అయినప్పటికీ ఆగ్రహంతో ప్రశాంత్ కార్యాలయంలోకి చోచ్చుకు వెళ్లడంతో పరిస్థితి ఉదృతంగా మారింది. ప్రశాంత్ పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో ఆయన వెంటనే స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వావివాదం జరగడంతో క్యాంపు కార్యాలయంలో ప్రశాంత్ అనుమతి లేకుండా దూసుకు వెళ్లడం పట్ల పోలీసులు ముందస్తు చర్యగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీకి పని చెప్పారు. ప్రశాంత్ ను చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకోవచ్చారు. అనంతరం అతన్ని అతనితోపాటు ఉన్నవారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుడు దస్తగిరి లింగం వెంకిర్యాల గ్రామానికి చెందిన వాడుగా స్థానికులు చెబుతున్నారు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్ గా అతని భార్య పనిచేస్తుంది తనను తీసుకోరావడానికి తంగేడుపల్లి గేట్ దగ్గరికి వెళ్లే క్రమంలో విశ్వనాథపూర్ తంగేళ్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో అతను వాగు దాటి మృత్యుపాలు అయ్యాడు. ప్రమాద భరితంగా కొనసాగుతున్న వాగును చూసి కూడా నిర్లక్ష్యంతో దస్తగిరి లింగం వాగు దాటాడని స్థానికులు చెబుతున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0042.jpg" alt="IMG-20250928-WA0042" width="888" height="529"></img></p>
<p></p><div class="pbwidget wid69e0513cbb315 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/shadnagar-mla-tension-in-front-of-government-camp-office/article-3094</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 23:20:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250928-wa0043.jpg"                         length="237999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title>MUSI RIVER : మూసి ఉగ్రరూపం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222126.jpg" alt="IMG_20250927_222126" width="1200" height="1200" /></p>
<p>హైదరాబాద్ నగరాన్ని మూసి నది ముంచివేసింది. అనంతగిరి అడవుల్లో పుట్టి నల్గొండ మీదుగా ఆంధ్ర రాష్ట్రానికి పారె మూసి ఉగ్రరూపం దాల్చింది. హిమయాత్ సాగర్, గండిపేట నుండి భారీగా నీరు విడుదల చేయటంతో నదికి ఇరువైపులా వెలిసిన బస్తీలు పూర్తిగా నీట మునిగింది. పిల్లజల్లాలతో వారి ఇండ్లను ఇంట్లో సామాగ్రిని వదిలి ఇతర ప్రాంతాలను వెళ్లాల్సిన పరిస్థితితో ఆందోళన చందుతున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222158.jpg" alt="IMG_20250927_222158" width="1200" height="1200" /></p>
<p>ఇటు జియగూడా, పూరణాపూల్, ఎంజిబిఎస్ బస్టాండ్, ముసరంభాగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి.</p>
<p>[widget id="3155" type="HTML Code Widget"]</p>
<p>గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చేరువులన్ని నిండిపోయి దిగువ ప్రాంతానికి పారుతుండడంతో భారీగా హైదరాబాదుకు వరద సంభవించిందని, దీని ప్రభావం యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఈసంఘటలో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నీట మునిగింది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222233.jpg" alt="IMG_20250927_222233" width="1200" height="1200" /></p>
<p>ఇప్పటికీ మూసి ప్రాజెక్టు యొక్క 9 గేట్లు ఎత్తి నీటిని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/musi-river-closed/article-3093"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/20250927_222722.jpg" alt=""></a><br /><p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222126.jpg" alt="IMG_20250927_222126" width="2448" height="4096"></img></p>
<p>హైదరాబాద్ నగరాన్ని మూసి నది ముంచివేసింది. అనంతగిరి అడవుల్లో పుట్టి నల్గొండ మీదుగా ఆంధ్ర రాష్ట్రానికి పారె మూసి ఉగ్రరూపం దాల్చింది. హిమయాత్ సాగర్, గండిపేట నుండి భారీగా నీరు విడుదల చేయటంతో నదికి ఇరువైపులా వెలిసిన బస్తీలు పూర్తిగా నీట మునిగింది. పిల్లజల్లాలతో వారి ఇండ్లను ఇంట్లో సామాగ్రిని వదిలి ఇతర ప్రాంతాలను వెళ్లాల్సిన పరిస్థితితో ఆందోళన చందుతున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222158.jpg" alt="IMG_20250927_222158" width="4096" height="3342"></img></p>
<p>ఇటు జియగూడా, పూరణాపూల్, ఎంజిబిఎస్ బస్టాండ్, ముసరంభాగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి.</p>
<p></p><div class="pbwidget wid69e0513cb8824 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చేరువులన్ని నిండిపోయి దిగువ ప్రాంతానికి పారుతుండడంతో భారీగా హైదరాబాదుకు వరద సంభవించిందని, దీని ప్రభావం యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఈసంఘటలో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నీట మునిగింది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222233.jpg" alt="IMG_20250927_222233" width="4096" height="2970"></img></p>
<p>ఇప్పటికీ మూసి ప్రాజెక్టు యొక్క 9 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి పంపుతున్నారు. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమీషనర్ పరిశీలించారు. వరద ప్రమాదలపై అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/20250927_222700.jpg" alt="20250927_222700" width="1179" height="645"></img></p>
<h3><strong><span style="color:rgb(224,62,45);"><em><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_222327.jpg" alt="IMG_20250927_222327" width="4096" height="2280"></img></em></span></strong></h3>
<h3><strong><span style="color:rgb(224,62,45);"><em>పూర్తిగా మునిగిన MGBS</em></span></strong></h3>
<p>మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నీట మునిగిపోవడంతో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు అక్కడే ఇరుక్కున్నారు దింతో రంగంలోకి దిగిన DRF తడ్ల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ ప్రకటన జారీచేసింది. ఈ ప్రకటనలో మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల్సిందిగా సూచించింది. </p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/img_20250927_223228.jpg" alt="IMG_20250927_223228" width="1440" height="1371"></img><br />దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది.</p>
<p><img src="https://www.namasthebharat.com/media/2025-09/20250927_222722.jpg" alt="20250927_222722" width="2048" height="926"></img></p>
<p>ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.</p>
<p>వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.</p>
<p>సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.</p>
<p>మహబూబ్నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.</p>
<p></p><div class="pbwidget wid69e0513cb8bee htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namasthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/musi-river-closed/article-3093</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/musi-river-closed/article-3093</guid>
                <pubDate>Sat, 27 Sep 2025 22:43:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/20250927_222722.jpg"                         length="411295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        