కమ్మదనం గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన

On
కమ్మదనం గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన

 

బిజెపి సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్13:రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో బిజెపి సీనియర్ నాయకులు సన్ గోముల శ్యామ్ సుందర్ రెడ్డి కమ్మదనం  గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.
భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలని విద్యార్థులను కోరడం జరిగింది.మంచిగా చదువుకొని, తల్లి తండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని అన్నారు.ఈ కార్యక్రమం లోబిజెపి నాయకులు  ఎన్నం నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,కృష్ణయ్య, ముకుందర్ రెడ్డిశ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి,వెంకటయ్య, లోకేష్  తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు  కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 
    ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ! 
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి
తెలంగాణ పెరిక కుల ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

Advertise